సూపర్ స్టార్ సూర్య 'మేము' విడుదల వాయిదా!

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]
సూపర్ స్టార్ సూర్య నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో అనువాధమవుతుండడం తెలిసిందే. సూర్య సరసన అమలా పాల్, బిందు మాధవి నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని.. సూపర్ స్టార్ సూర్య-స్టూడియో గ్రీన్ కె.ఇ.జ్ఞాన్ వేల్ రాజా సంయుక్త సమర్పణలో.. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 18న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని, విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తామని నిర్మాత జూలకంటి మధుసూదన్ రెడ్డి తెలిపారు!!

More News

బ్ర‌హ్మోత్స‌వం లేటెస్ట్ న్యూస్...

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.

స‌ర్ధార్ సెట్ లో క‌మెడియ‌న్ పై ప‌వ‌న్ ఆగ్ర‌హం

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ సెట్ లో ఓ క‌మెడియ‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్త‌చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్. బుల్లితెర నుంచి వెండితెర‌కు వ‌చ్చిన ఈ క‌మెడియ‌న్ గ‌త కొన్ని రోజులుగా స‌ర్ధార్ షూటింగ్ స్పాట్ కి లేటుగా వ‌స్తున్నాడ‌ట‌...ఎన్ని సార్లు చెప్పినా అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేద‌ట‌.

ఊపిరి - 2 లో నాగ్ సార్ తో డాన్స్ చేస్తా - తమన్నా...

నాగార్జున -కార్తీ -తమన్నా కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ఊపిరి.వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రాజకీయాల్లోకి విశాల్....

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ త్వరలోనే రాజకీయాల్లో చేరబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

ధ‌నుష్ మూవీలో న‌టిస్తున్నతెలుగు హీరో..

ధ‌నుష్ హీరోగా గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చెన్నైలో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే..