పోలెండ్ వెళుతున్నసూర్య...

  • IndiaGlitz, [Wednesday,September 02 2015]

తమిళ స్టార్ సూర్య హీరోగా మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో 24' సినిమా రూపొందుతోంది. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం సినిమా ముంబాయ్ లో లాస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఓ వారం పాటు జరిగే షూటింగ్ తో టాకీపార్ట్ దాదాపు పూర్తవుతుంది.

నెక్స్ ట్ వీక్ లో ఈ యూనిట్ పోలెండ్ వెళుతుందట. అక్కడ 20 రోజుల పాటు జరిగే షూటింగ్ లో రెండు సాంగ్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారట. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తోఈ చిత్రం తెరకెక్కుతోందట. సినిమా లార్జ్ స్కేల్ తో ఉండటం, ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనతో యూనిట్ ఉందట.

More News

క్యూ కడుతున్న మెగా ఫ్యామిలీ హీరోలు...

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోల ట్రెండ్ స్టార్ అయ్యి చాలా కాలమైంది. ఈ వరుసలో మెగా ఫ్యామిలీ హీరోలు ఎక్కువ సినిమాలు చేస్తూ మిగిలిన హీరోలకంటే చాలా ముందంజలో ఉన్నారు.

చెర్రీ తో అలాంటి సినిమా చేయాలనుందంటున్న దర్శకుడు

‘ఘర్షణ’, ‘ఎంతవాడుగానీ’ వంటి యాక్షన్ సినిమాలనే కాకుండా ‘ఏ మాయ చేసావే’, ‘ఏటో వెళ్ళిపోయింది’ మనసు వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్.

మెగా హీరోకి మహేష్ ప్రశంస

మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కంచె’

రామ్ చరణ్ 'బ్రూస్ లీ' టీజర్ రివ్యూ...

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బూస్ లీ’. ది ఫైటర్ ఉపశీర్షిక.

దత్తత తీసుకోవాలనుకుంటున్న హీరోయిన్...

దక్షిణాది సినిమాలతో పాటు ఉత్తరాది సినిమాల్లో కూడా బిజీ హీరోయిన్ గా వరుస ప్రాజెక్ట్స్ తో ముందుకెళ్తున్న హీరోయిన్ శృతిహాసన్.