పొలిటిషియ‌న్‌గా సూర్య‌

  • IndiaGlitz, [Monday,June 25 2018]

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాలా నిలిచిన క‌థానాయ‌కుడు సూర్య‌. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును, మార్కెట్‌ను సొంతం చేసుకున్న సూర్య‌.. ప్ర‌స్తుతం సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.జి.కె పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌ ప్రకాష్ బాబు, ఎస్‌.ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే సింహ భాగం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. సందేశాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య రాజ‌కీయ నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. ఎలాంటి వివాదాల‌కు తావు లేకుండా.. అలాగే ఏ ఒక్క‌ర్నో టార్గెట్ చేసుకున్న‌ట్లుగా కాకుండా.. ఆలోచింప‌జేసేలా మాత్ర‌మే ఈ పాత్ర ఉంటుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

More News

వంశీ పైడిప‌ల్లి బాట‌లోనే అనిల్ రావిపూడి

తెలుగు ప్రేక్షకులకు దూరమైపోయిన‌ మల్టీస్టారర్ చిత్రాలను మళ్ళీ 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తు చేసారు టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు.

జెన్యూన్ హిట్ గా 'టిక్ టిక్ టిక్'

ఇండియన్ సినిమా చరిత్రలొనె తొలి స్పెస్ మూవీగా తెరకెక్కిన చిత్రం టిక్ టిక్ టిక్. గత శక్రవారం విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. జయం రవి హీరోగా తెలుగులో తొలి సక్సెస్ ను అందుకున్నారు‌

'పంతం' లాంటి సోష‌ల్ కాజ్ ఉన్న మూవీని నా 25వ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది - గోపీచంద్‌

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'.

రాజ్ త‌రుణ్ 'ల‌వ‌ర్‌' ఆడియో ఆవిష్క‌ర‌ణ

తొలి చిత్రం 'ఊయ్యాల జంపాల‌'తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు.

సుమంత్ 'ఇదం జగత్' ఫస్ట్ లుక్ విడుదల

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం 'ఇదం జగత్'.