సమ్మర్ కి మరో మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్న సునీల్

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]
క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టించిన తాజా చిత్రం కృష్ణాష్ట‌మి. వాసు వ‌ర్మ తెర‌కెక్కించిన కృష్ణాష్ట‌మి చిత్రం ఈనెల 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఇదిలా ఉంటే...సునీల్ వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా మ‌ధ్య‌లోనే సునీల్ హీరోగా వీరు పోట్ల ద‌ర్శ‌క‌త్వంలో వీడు గోల్డ్ ఎహే సినిమా ప్రారంభం అయ్యింది.ఈ చిత్ర‌లో సునీల్ స‌ర‌స‌న మాయ ఫేం సుస్వా స్వ‌రాజ్ న‌టిస్తుంది. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. చిన్న గ్యాప్ తీసుకుని త్వ‌ర‌లోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయ‌నున్నారు. ఎ.కె. ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

పవన్ పై మహేష్ దే పైచేయి...

ఓ రకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో బాహుబలి తర్వాత రికార్డు సృష్టించడానికి రెడీ అయ్యాడు.

సింగ‌ర్ గా మారుతున్న బాల‌య్య హీరోయిన్..

సింగ‌ర్ గా మారుతున్న బాల‌య్య హీరోయిన్ ఎవ‌రో కాదు..ఆంధ్రాపోరి అంజ‌లి. త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని అన‌తికాలంలోనే ఇటు తెలుగు, అటు త‌మిళ్ లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది.

చరణ్ కొత్త టైటిల్ ఇదే

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ‘త‌నీ ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

'యమపాశం' సీడెడ్ హక్కులు దక్కించుకున్న వారాహి

చిన్న చిత్రాల‌ను ఎంక‌రేజ్ చేస్తూ వాటి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించ‌డంలో వారాహి చ‌ల‌న చిత్రం ఎప్పుడూ ముందుంటుంది.

మార్చి 4 న 5 సినిమాలు రిలీజ్

ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ చేయ‌డానికే ఇష్ట‌ప‌డ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇప్పుడు ఒకే రోజు నాలుగైదు సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు.