తన తదుపరి చిత్రం గురించి క్లారిటీ ఇచ్చిన సుధీర్....

  • IndiaGlitz, [Tuesday,May 03 2016]

నేను విలన్ గానే ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా విలన్ గానే ఎంట్రీ ఇచ్చానని అన్నాడు సుధీర్ .బాగి చిత్రంలో విలన్ గా నటించిన సుధీర్ బాబు నటనకు మంచి అప్లాజ్ వస్తున్న నేపథ్యంలో సుధీర్ బాబు ఈ సినిమాకు సంబంధించి తన భావాలను పంచుకున్నారు. ఎస్.ఎం.ఎస్ సినిమాలో కొన్ని ఫైట్ సీన్స్ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాను. దాన్ని చూసి నన్ను బాగి సినిమా కోసం కాంటాక్ట్ చేశారు.

చిన్న పాత్రమో అనుకుని నో చెప్పాలనుకున్నాను. కానీ కథ వినగానే ఇంప్రెస్ అయ్యి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ గోపీచంద్ బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతున్నాను. తెలుగు, హిందీలో ఈ సినిమా ఉంటుందన్నారు సుధీర్ అయితే అంతకంటే ముందు భలే మంచి రోజు కో డైరెక్టర్ శ్రీరాంరెడ్డి దర్శకత్వంలో మే నెలాఖరు నుండి తెలుగులో ఓ చిత్రాన్ని చేయబోతున్నానని అన్నారు.

More News

'మనం' ను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్న దర్శకుడు...

అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటించిన క్లాసిక్ మూవీ మనం తెలుగులో ఎంతటి పెద్ద విజయాన్ని సాధించింతో మనకు తెలిసిందే.

చైతన్య అందుకనే అ ఆ చేయలేదా..?

సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రాన్ని నాగ చైతన్యతో చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

అది హీరో పేరు కాదట...

సాయిధరమ్ తేజ్ హీరోగా పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం సుప్రీమ్.

రామ్ మూవీలో రాశీ..

నేను..శైలజ సక్సెస్ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ నటించే కొత్త సినిమా ఈమధ్య ప్రారంభమైంది.ఈ చిత్రానికి కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

అమ్మాయిలను దేశం విడిచిపెట్టి వెళ్లమంటున్న హీరోయిన్...

జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ ప్రియమణి ఇప్పుడు కన్నడ సినీ రంగంలో బిజీగా ఉంది.