ఇంకా చర్చల దశలోనే ఉందట...

  • IndiaGlitz, [Wednesday,August 24 2016]

నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్‌, మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. అయితే సినిమా క‌థ‌కు సంబంధించి రెండు, మూడు లైన్స్ అనుకున్నార‌ట‌. ఆ మూడు లైన్స్ పై రైటింగ్ డిపార్ట్ మెంట్ క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట‌.

అన్నీ ఫైన‌లైజ్ అయితేనే సినిమా సెట్స్‌లోకి వెళుతుంద‌ని ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ చౌద‌రి తెలియ‌జేశాడు. అలాగే ఈ మల్టీస్టార‌ర్ మూవీ త‌ర్వాత ఈత‌రం ఫిలింస్ బ్యాన‌ర్‌పై పోకూరి బాబూరావు నిర్మాత‌గా రూపొందనున్న చిత్రాన్ని ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి తెర‌కెక్కిస్తాడ‌ట‌. గ‌తంలో ఈత‌రం ఫిలింస్ బ్యాన‌ర్‌పై య‌జ్ఞం, ఆంధ్రుడు సినిమాల‌ను ర‌వికుమార్ చౌద‌రి డైరెక్ట్ చేశాడు.

More News

చరణ్ కి రాఖీ కట్టిన చిట్టి చెల్లి ఎవరో తెలుసా..!

ఈనెల18న రక్షాబంధన్ సందర్భంగా రామ్ చరణ్ కి రాఖీ కట్టిన చిట్టి చెల్లి ఎవరో కాదు...

స్పానిష్ మీడియాను ఆకర్షించిన ఇజం...

డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇజం.

ప్రభాస్ చేతుల మీదుగా 'అరకు రోడ్ లో' సాంగ్ టీజర్ విడుదల

రామ్ శంకర్,నిఖిషా పటేల్ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో

రామోజీరావు చేతుల మీదుగా 'మనలో ఒకడు' టీజర్ విడుదల

ఆర్పీ పట్నాయక్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'మనలో ఒకడు' టీజర్ ను బుధవారం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘల్ రామోజీరావు విడుదల చేశారు.

గుడ్ ఆర్టిస్ట్ అనిపించుకోవాలి అంతే...వాటి గురించి ఆలోచించను - తారకరత్న

నందమూరి తారకరత్న,పంచి బొర,అనూప్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా వెంకటరమణ సాల్వ తెరకెక్కించిన హర్రర్ థ్రిల్లర్ ఎవరు.