మ‌రోసారి అదే బ్యాక్‌డ్రాప్‌లో రాజ‌మౌళి

  • IndiaGlitz, [Wednesday,July 18 2018]

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో 'మ‌గ‌ధీర‌' సినిమాతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇప్పుడు మ‌రోసారి అలాంటి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తోనే సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బాహుబ‌లి వంటి విజువ‌ల్ వండ‌ర్ త‌ర్వాత రాజ‌మౌళి ఎలాంటి సినిమా చేస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న త‌రుణంలో రాజ‌మౌళి ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశాడు.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఓ భారీ సెట్‌లో సినిమా న‌వంబ‌ర్‌లో స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో 1947 బ్రిటీష్ కాల‌పు నాటి ప‌రిస్థితులు.. అప్ప‌టి పోరాటం అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంద‌ని టాక్‌. మ‌రి సినిమా మొత్తం ఇలాగే ఉంటుందా? లేదా పాక్షికంగా ఈ బ్యాక్‌డ్రాప్ ఉంటుందా? అని తెలియాలంటే వేచి చూడాల్సిందే...

More News

గురువు బాట‌లోనే శిష్యుడు

రామ్‌గోపాల్ వ‌ర్మ తొలి చిత్రం శివ‌తో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్నాడు.

కార్తీ, సాయెషా సైగల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'చినబాబు'

పల్లెటూరి కథతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కార్తీ అన్న, హీరో సూర్య నిర్మించగా పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు..

ఆగస్ట్‌ 3న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'శివకాశీపురం'

ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు, శ్రీ తనయుడు రాజేష్‌ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'శివకాశీపురం'.

200 మిలియ‌న్ వ్యూస్‌ తో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ స‌రైనోడు ఇండియా రికార్డ్

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ , డైన‌మిక్‌ డైరక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఎస్ ప్రోడ్యూస‌ర్ అల్లు అరవింద్ నిర్మాత గా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సంచ‌ల‌నాలు

జులై 21న 'హ్యాపి వెడ్డింగ్' ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ ఈవెంట్

ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌.