ఫార్మేట్ మారిందట

  • IndiaGlitz, [Wednesday,September 23 2015]

కామెడి ఎంటర్ టైన్ చిత్రాల్లో విలక్షణ చిత్రాలను అందించిన దర్శకుడు శ్రీనువైట్ల. రెడీ చిత్రంతో శ్రీనువైట్ల ఓ ఫార్మేట్ ను స్టార్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుండి చాలా చిత్రాలు అదే ఫార్మేట్ లో రూపొందుతూ వచ్చాయి. హీరో తన ప్రేమ, కుటుంబం కోసం విలన్స్ ఇంటికి వచ్చి వారిని అమాయకులు చేసి, ఎవరో ఒకరిని బకరా చేసి తన పనిని పూర్తి చేసుకుంటాడు. ఇది శ్రీనువైట్ల ఫార్మేట్.

అయితే ఇప్పుడు బ్రూస్ లీ' ఫార్మేట్ కూడా అలాగే ఉంటుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే తాను బ్రూస్ లీ' చిత్రాన్ని డిఫరెంట్ ఫార్మేట్ లో రూపొందించానని దర్శకుడు శ్రీనువైట్ల తెలియజేశారు.

More News

'మయూరి' శాటిలైట్ హక్కులు...

నయనతార ప్రధానపాత్రలో సి.కళ్యాణ్ ఆధ్వర్యంలో సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదలైన చిత్రం ‘మయూరి’. శ్వేతలాన, వరుణ్, తేజ్, సి.వి.రావు నిర్మాతలు.

'సైజ్ జీరో' రిలీజ్ డేట్...

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .

కంచె వాయిదాకి కారణమేమిటో చెబుతాడట

మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన చిత్రం కంచె.ఈ చిత్రాన్ని గమ్యం,వేదం,క్రిష్ణం వందేజగద్గురుమ్..చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు.

అఖిల్ పై త‌మ‌న్ కి కోపం వ‌చ్చిందా..?

అఖిల్ మూవీకి ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్.. ఒక‌రు అనూప్ రూబెన్స్.. ఇంకొక‌రు త‌మ‌న్.

మ‌హేష్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు.