మరోసారి స్పెష‌ల్ సాంగ్‌

  • IndiaGlitz, [Sunday,May 27 2018]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'అర‌వింద స‌మేత‌..'. ఈ సినిమాలో పూజా హెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ కాకుండా మ‌రో హీరోయిన్ కూడా న‌టించ‌నుంద‌ట‌. ఆమె ఎవ‌రో కాదు.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అయితే హీరోయిన్‌గా కాదు.. స్పెష‌ల్ సాంగ్‌లో త‌ళుక్కున మెర‌వ‌నుంది. ఇంత‌కు ముందు కూడా జ‌న‌తాగ్యారేజ్‌లో కూడా ప‌క్కా లోక‌ల్ అంటూ కాజ‌ల్ ఎన్టీఆర్‌తో స్పెష‌ల్ సాంగ్ చేసింది. అన్ని అనుకున్న‌ట్లు కుదిరితే ఇప్పుడు మ‌రో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌నుంద‌న్మ‌మాట‌.,

More News

వెంక‌టేశ్‌తో నాలుగోసారి

టాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో వెంకటేశ్‌, న‌య‌న‌తార జోడి ఒక‌రు. ల‌క్ష్మీ, తుల‌సి, బాబు బంగారం చిత్రాల్లో ఈ జంట ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేసింది.

వంద‌కోట్లు.. 4 భాష‌లు.. భారీ మ‌ల్టీస్టార‌ర్‌

మ‌లయాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్ర‌లో `మ‌ర‌క్కార్`- ది ల‌య‌న్ ఆఫ్ అరేబియ‌న్ సి అనే సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

అబుదాబి టు ఆర్‌ఎఫ్‌సి

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సాహో’

ఆరోజు ఎప్పటికీ రాదు - సన్నీ లియోన్

ప్రత్యేక పాత్రలు, స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్ ‘వీరమహాదేవి’ చిత్రంలో టైటిల్‌లో నటిస్తోంది.

మాదాల రంగారావు క‌న్నుమూత‌

ప్ర‌ముఖ న‌టుడు,నిర్మాత రెడ్‌స్టార్ మాదాల రంగ‌రావు ఆదివారం ఉద‌యం క‌న్నుమూశారు.