రీమేక్ సినిమాలో దక్షిణాది హీరోలు...

  • IndiaGlitz, [Saturday,August 08 2015]

హాలీవుడ్ మూవీ వారియర్' సినిమా ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ బ్రదర్స్' ఈ ఆగస్ట్ 14న సినిమా హిందీలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాని దక్షిణాదిన తెలుగు, తమిళంలో రీమేక్ చేయాలని బాలీవుడ్ బ్రదర్స్' చిత్రాన్ని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధి రామ్ మీర్ చందాని తెలియజేశారు.

తమిళంలో సూర్య, కార్తీ, విక్రమ్ లతో తెలుగులో రామ్ చరణ్, ప్రభాస్, రానాలతో ఈ సినిమాని రీమేక్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అందుకు సంబంధించి ఈ సదరు హీరోలను సంప్రదించి సినిమా చూడాల్సింది కోరాం. భారతీయ హృదయాలకు బాగా దగ్గరయ్యే స్టోరీ ఇది అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మరి మన హీరోలేమంటారో చూడాలి...

More News

రీసెర్చ్ చేయాలనుకుంటున్న హీరోయిన్...

రాధికా అప్టే..దక్షిణాది ఇండస్ట్రీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది..న్యూడ్ గా నటించి మరోసారి వార్తల్లో నిలిచింది.

ఆ వార్తలను కొట్టి పారేసింది...

హీరోయిన్ గానే కాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రమ్యకృష్ణ రాణిస్తుంది. తాజాగా బాహుబలి చిత్రంలో

అంటే పవన్ సినిమా లేనట్టే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘భజరంగీ భాయ్ జాన్’ చిత్రాన్ని రీమేక్ చేస్తారని ఒక వారం రోజులుగా వార్తలు వినపడుతున్నాయి.

ఆ హీరోతో చేయాలనుందని అంటున్న తెలుగు స్టార్

హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా సినిమాలు చేస్తున్న హీరో జగపతి బాబు ఇప్పుడు చేతి నిండా ఆఫర్స్ తో బిజీగా ఉన్నాడు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు.

విక్రమ్ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వెనక్కి...

‘ఐ’ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రత్తు కుల్ల’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది.