సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అనారోగ్యం పాలయ్యారు. ఆదివారం రాత్రి అస్వస్థతకు గురవ్వడంతో హుటాహుటిన ఆమె ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అదిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. గత కొన్ని రోజులుగా ఆమె ఉదరకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అస్వస్థతకు గురైన ఆమె అనారోగ్యం నుంచి కుదుటపడ్డారు. అయితే తాజాగా ఆమెకు ఏమైంది..? ఎందుకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది..? అనే విషయాలు ఇటు సోనియా కుటుంబీకులుగానీ.. అటు వైద్యులు కానీ మీడియాకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే.. సోనియాను సాధారణ చెకప్ విషయమై ఆస్పత్రికి తరలించారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆమె అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. ‘గెట్ వెల్ సూన్’ మేడమ్ అంటూ ప్రార్థనలు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్న నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. డాక్టర్ పల్లవితో కలిసి నిఖిల్ ఏడు అడుగులు వేయబోతున్నాడు.

'భీష్మ' ఫిబ్రవరి 21 న విడుదల

నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై

'నరేంద్ర`లో ఫీమేల్ ఫైటర్ పైలట్ గా ప్రత్యేక పాత్రలో పాయల్ రాజ్ పూత్

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసి 'వెంకీమామ' చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పూత్

'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం` ఒక  ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - న‌టి ష‌కీల

ష‌కీల ప్రధానపాత్రధారిణిగా విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాత‌గా సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో

టిక్‌టాక్: నోట్లో ఇరుక్కున్న మౌత్ ఆర్గాన్.. కక్కలేక..!

సరదా కోసం చేసే పనులు ఒక్కోసారి ప్రాణసంకటమవుతాయి. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో మనం చూసే ఉంటాం.