'షీ'గా శ్వేత మీనన్

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

హీరోయిన్ శ్వేత మీనన్ (రాజన్న ఫేం) తెలుగులో 'షీ'గా రాబోతోంది. కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు) నిర్మాతగా మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'షీ' (ఈజ్ వెయిటింగ్). ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శ్వేత మీనన్ పై తాజాగా ఫోటోషూట్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు) మాట్లాడుతూ.. 'అతి త్వరలో ఒక మంచి సేవా కార్యక్రమంతో ఈ చిత్రాన్ని భారీగా ప్రారంభిస్తామని తెలిపారు. నవంబర్, డిసెంబర్ కల్లా చిత్ర షూటింగ్ పూర్తి చేసి మార్చిలో సినిమాను విడుదల చేస్తామన్నారు.

సినిమాలో హీరోతో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తెలిపారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - పర్స రమేష్ మహేంద్ర , నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నారావు)

More News

చిరు, ప‌వ‌న్ క‌ల‌యిక పై వ‌ర్మ కామెంట్

అన్న‌య్య చిరంజీవి ని త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌సి చాలా రోజులు త‌ర్వాత బ్రూస్ లీ సినిమాలో న‌టించినందుకు అభినందించిన విష‌యం తెలిసిందే.

స‌ల్మాన్ కి చ‌ర‌ణ్ డ‌బ్బింగ్

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్ప‌డం ఏమిటి..? ఇదేదో త‌ప్పు అనుకుంటే పొర‌పాటే.

షేర్ రిలీజ్ డేట్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షేర్. ఈ చిత్రాన్ని విజ‌య‌ల‌క్ష్మి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కొమ‌ర వెంక‌టేష్ నిర్మించారు.

నాన్నకు ప్రేమతో..టీజర్ రిలీజ్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో..ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

అల్లు అర్జున్ చేతుల మీదుగా 'కుమారి 21ఎఫ్' పాటలు

రాజ్తరుణ్,హేభాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'కుమారి 21ఎఫ్'.సుకుమార్ రైటింగ్స్,పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్ప్రసాద్ బండ్రెడ్డి,థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు.