సరికొత్త పాత్రలో శ్రియ

  • IndiaGlitz, [Saturday,January 13 2018]

శ్రియ ముఖ్య పాత్రలో కొత్త చిత్రం ప్రారంభమైనది. సుజన దర్శకురాలిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడు జ్ఞాన శేఖర్ వి.ఎస్. నిర్మాతగా మారనున్నారు. ఈ చిత్రంలో కటిక పేద కుటుంబానికి చెందిన అమాయకురాలైన యువతిగా శ్రియ నటించనున్నారు.

ఇదివరకు 'మిడ్నైట్ చిల్డ్రన్' అనే హాలీవుడ్ చిత్రంలో ఆమె ఈ తరహా పాత్రలో కనిపించారు. సంగీతం ప్రధానంగా సాగే ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తారు. సాయి మాధవ్ బుర్ర ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం మరో విశేషం. ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం మార్చ్ నెల లో ప్రారంభం సెట్స్ పైకి వెళ్లనుంది.

More News

పారిస్ లో బన్ని స్పెషల్ సాంగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'.

దర్శకుడి మాట - మనస్సుకు దగ్గరైన 'మిఠాయి'

హలో ఫ్రెండ్స్,ఈ అనౌన్స్మెంట్ కి టైం పట్టింది.నిజం చెప్పాలంటే అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ టైంనే తీసుకున్నా.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సంక్రాంతి జరుపుకున్న నటి మంచు లక్ష్మి

ప్రముఖ సినీనటి,నిర్మాత మంచులక్ష్మి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ఫిల్మ్ నగర్ లోని

'గాయత్రి' టీజర్ విడుదల!

డా.మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన‘గాయత్రి’చిత్ర టీజర్ నేడు విడుదలైనది.

ఈ నెల 17న టీఎస్సార్ 'కాకతీయ కళా వైభవ మహోత్సవం'

ఎప్పుడూ కళలను,కళాకారులను గౌరవిస్తూ,ప్రోత్సహించే మంచి మనసున్న మనిషి 'కళాబంధు'టి.సుబ్బరామిరెడ్డి.