షేర్ రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షేర్. ఈ చిత్రాన్ని విజ‌య‌ల‌క్ష్మి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కొమ‌ర వెంక‌టేష్ నిర్మించారు. క‌ళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్ జంట‌గా న‌టించిన షేర్ చి్త్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే అఖిల్ సినిమా వాయిదా ప‌డ‌డంతో ఈనెల 22న షేర్ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. సెన్సార్ పూర్తయ్యింది. కానీ..కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈనెల 22న షేర్ రిలీజ్ చేయ‌డం కుద‌ర‌డం లేదు.

అందుచేత‌ ముందుగా అనుకున్న డేట్ కే అంటే ఈనెల 30నే షేర్ రిలీజ్ చేయ‌నున్నారు. షేర్.. క‌ళ్యాణ్ రామ్ కి ప‌టాస్ త‌ర్వాత మ‌రో సూప‌ర్ హిట్ మూవీ అవుతుందని చిత్ర‌యూనిట్ న‌మ్మ‌కంతో ఉన్నారు. షేర్ విజ‌యం సాధించ‌డం హీరో క‌ళ్యాణ్ రామ్ క‌న్నా..డైరెక్ట‌ర్ మ‌ల్లిఖార్జున్ కి చాలా అవ‌స‌రం. మ‌రి..ఈసారైనా మ‌ల్లిఖార్జున్ కి హిట్ వ‌స్తుందో..లేదో..?

More News

నాన్నకు ప్రేమతో..టీజర్ రిలీజ్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో..ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

అల్లు అర్జున్ చేతుల మీదుగా 'కుమారి 21ఎఫ్' పాటలు

రాజ్తరుణ్,హేభాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'కుమారి 21ఎఫ్'.సుకుమార్ రైటింగ్స్,పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్ప్రసాద్ బండ్రెడ్డి,థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ ను కలిసిన సిద్ధాపురం గ్రామస్థులు...

సూపర్ స్టార్ మహేష్ తాను నిజమైన‘శ్రీమంతుడు’గా నిరూపించుకున్నారు.ఆయన సిద్ధాపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

'కంచె' తర్వాత వరుణ్ సినిమా ఇదే..

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం కంచె.ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించారు.దసరా కానుక గా ఈనెల 22న కంచె చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

పున్న‌మిరాత్రి 30న విడుద‌ల‌

శ్ర‌ద్ధాదాస్‌, మోనాల్ గ‌జ్జ‌ర్‌, శ్వేత‌బ‌సు ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా పున్న‌మి రాత్రి.