నాని డైరెక్టర్ తో శర్వానంద్....

  • IndiaGlitz, [Tuesday,January 31 2017]

ఇప్పుడున్న యంగ్ హీరోస్‌లో హీరో నాని సేఫ్ జోన్ హీరోగా నిలిచాడు. అందుకే నిర్మాత‌లంద‌రూ నానితో సినిమాలు చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్పుడు అలాగే వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తున్న హీరోల్లో శ‌ర్వానంద్ ఒక‌డు. రీసెంట్‌గా శ‌త‌మానం భ‌వ‌తి స‌క్సెస్‌తో నిర్మాత‌లంద‌రి దృష్టి శ‌ర్వానంద్‌పై ప‌డింది. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తుండ‌గా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హానుభావుడు సినిమా లైన్‌లో ఉంది.

ఇప్పుడు ఈ రెండు సినిమాలు కాకుండా శ‌ర్వానంద్ కొత్త సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు, విరించి వ‌ర్మ‌. ఉయ్యాలా జంపాలా సినిమా త‌ర్వాత మ‌జ్నుతో స‌క్సెస్ సాధించిన విరించి వ‌ర్మ చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో శ‌ర్వానంద్ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన‌ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభం కానున్నాయి.

More News

తారక్ నాప్రాణం అంటున్న యువ హీరో..!

తారక్ నా ప్రాణం అంటున్న యువ హీరో ఎవరో కాదు..మంచు మనోజ్.

ఎన్టీఆర్ హీరోయిన్ కన్ ఫర్మ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సర్ధార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సాయిధరమ్ తేజ్ జవాన్ ప్రారంభం..!

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రచయిత బి.వి.ఎస్ రవి దర్శకత్వంలో జవాన్ చిత్రం

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ కొత్త చిత్రం ప్రారంభం

`ధృవ` వంటి సూప‌ర్‌డూప‌ర్‌హిట్ మూవీ తర్వాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మాత‌లుగా కొత్

'నేను లోకల్' సెన్సార్ పూర్తయింది

నేచురల్ స్టార్ నాని హీరో గా, కీర్తిసురేష్ హీరోయిన్గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నేను లోకల్`.