మ‌హేశ్ ద‌ర్శ‌కుడితో శ‌ర్వా

  • IndiaGlitz, [Tuesday,May 15 2018]

మోస్ట్ వాంటెడ్ టాలీవుడ్ హీరోల్లో శ‌ర్వానంద్ ఒక‌రు. సినిమాల ఎంపిక‌లో అచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటున్న శ‌ర్వానంద్‌.. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఇద్ద‌రు అన్న‌ద‌మ్మ‌ల మ‌ధ్య న‌డిచే క‌థ‌తో సినిమా తెర‌కెక్క‌నుంది. గీతాఆర్ట్స్ సినిమాను నిర్మించనుంది.

'బ్ర‌హ్మోత్స‌వం' ప్లాప్ త‌ర్వాత శ్రీకాంత్ అడ్డాల మ‌రో సినిమా చేయ‌లేదు. దాదాపు ఏడాదిన్న‌ర పాటు ఈ స్క్రిప్ట్‌ను ప్రిపేర్ చేశాడు.

ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా పూర్త‌యిన త‌ర్వాత శ‌ర్వానంద్‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.

More News

నిఖిల్‌తో లావ‌ణ్య‌...

త‌మిళ చిత్రం 'క‌ణిద‌న్‌'ను తెలుగులో 'ముద్ర‌' పేరుతో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. టి.ఎన్‌.సంతోశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ రీమేక్ తెర‌కెక్కుతోంది.

ఈ నెల 18 వస్తున్న'గీతా పురి కాలనీ'

నరేన్, శ్రవణ్, పార్థు, దుష్యంత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'గీతాపురికాలనీ'. గర‌లకంఠ మ‌ద్దేటి శ్రీనివాస్  దర్శకుడు.

హిమాలయాలలో గూఢచారి షూటింగ్

నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన సత్తా చాటుకున్న అడివి శేష్ హీరోగా వస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం 'గూఢచారి'.

అంగరంగ వైభవంగా సినీగోయర్స్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక

49వ సినీ గోయర్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్ లోని లలితకళాతోరణంలో అంగరంగ వైభవంగా జరిగింది.

మహానటి దర్శక, నిర్మాతలను సత్కరించిన అల్లు అరవింద్, అల్లు అర్జున్!

మహానటి ఘన విజయమైన సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ కలిసి ఆదివారం చిత్ర దర్శక నిర్మాతలను సత్కరించారు.