శ‌ర్వానంద్‌, సాయి ప‌ల్ల‌వి.. 'విరాటపర్వం 1992?

  • IndiaGlitz, [Thursday,June 07 2018]

శ‌ర్వానంద్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా హను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప‌డిప‌డి లేచె మ‌న‌సు’. క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ ప్రేమ‌క‌థా చిత్రంలో.. శ‌ర్వా, సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు యువ‌త‌ను అల‌రిస్తాయ‌ని చిత్ర బృందం పేర్కొంటోంది. అలాగే శ‌ర్వా, ప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే శ‌ర్వానంద్‌, సాయి ప‌ల్ల‌వి కాంబోలో మ‌రో సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

‘నీదీ నాదీ ఒకే కథ’ దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాకి ‘విరాటపర్వం 1992’ అనే పేరుని ప‌రిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు హృదయానికీ హత్తుకునేలా ఉంటాయ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డికానున్నాయి.

More News

మూడు నెల‌ల టైమ్ ఇచ్చిన ర‌జ‌నీ

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్క త‌మిళ‌నాటే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ, ఉత్త‌రాదిలోనూ,

మ‌రో 8 నెల‌ల్లో మ‌హేష్‌, సుకుమార్ చిత్రం?

రంగస్థలంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌.

చ‌ర‌ణ్‌, బోయ‌పాటి మూవీ నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మాస్ మ‌సాలా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్‌లో ప్ర‌ముఖ నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఓ సినిమాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆక‌ట్టుకుంటున్న బ‌న్ని మెసేజ్‌...

ఒక‌ప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు, బ‌న్ని ఫ్యాన్స్‌కు అస‌లు ప‌డేది కాదు. దాంతో బ‌న్ని సినిమాలకు వ్య‌తిరేకంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసిన సంద‌ర్భాలూ ఉన్నాయి.

శ్రీకిశోర్ ద‌ర్శ‌క‌త్వంలో చైనీస్ చిత్రం 'మై ఇండియ‌న్ బాయ్‌ఫ్రెండ్'

స‌శేషం, భూ, దేవిశ్రీ ప్ర‌సాద్ లాంటి విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు శ్రీకిషోర్ ఇప్పుడు 'మై ఇండియ‌న్ బాయ్‌ఫ్రెండ్‌' అనే చైనీస్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు.