సెంటిమెంట్ పాలో అవుతున్నశ‌ర్వానంద్

  • IndiaGlitz, [Saturday,March 05 2016]

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన యంగ్ హీరో శ‌ర్వానంద్. త‌మిళ డైరెక్ట‌ర్ చేర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్, నిత్యామీన‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈనెలాఖ‌రున రిలీజ్ చేయ‌నున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...శ‌ర్వానంద్ న‌టించిన ర‌న్ రాజా ర‌న్, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో శ‌ర్వానంద్ కి రాజా అనేది సెంటిమెంట్గా మారిందట‌. అందుక‌నే ఈ చిత్రానికి ముందుగా ఏమిటో ఈ మాయ అనే టైటిల్ అనుకున్న‌ప్ప‌టికీ సెంటిమెంట్ ఫాలో అవుతూ రాజాధిరాజా గా మార్చార‌ట‌. మ‌రి...రాజా సెంటిమెంట్ న‌మ్ముకున్న శ‌ర్వానంద్ కి రాజాధిరాజా కూడా మంచి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

More News

'సావిత్రి' ఆడియో విడుదల

నారారోహిత్ హీరోగా విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై పవన్ సాధినేని దర్శకత్వంలో డా.వి .బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం సావిత్రి.శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది.

సునీల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా...

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణాష్టమి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది.

ఆ లిస్ట్ లో...మాస్ రాజా రవితేజ....

మాస్ మహారాజా రవితేజ ఏ లిస్ట్ లో చేరాడు అని తెగ ఆలోచిస్తున్నారా..?

బాలీవుడ్ వెళుతున్న టాలీవుడ్ యాక్టర్....

రీసెంట్ గా క్షణం చిత్రంతో సక్సెస్ అందుకున్న అడవిశేష్ పై అందరి దృష్టి ఉంది.

'శ్రీశ్రీ' చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్

సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా,శ్రీమతి విజయనిర్మల కథానాయికగా కలిసి నటంచిన ఎస్.బి.ఎస్.ప్రొడక్షన్స్ సంస్థ..దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో