శంకర్ ఫిదా అయిపోయాడు..

  • IndiaGlitz, [Tuesday,March 22 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్, అక్షయ్ కుమార్, ఎమీజాక్సన్ కాంబినేషన్ లో ప్రస్తుతం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సినిమా ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట.

ఈ షెడ్యూల్ లో అక్షయ్ కుమార్ టీంతో జాయినయ్యాడు. అక్షయ్ కుమార్ కమిట్ మెంట్, హార్డ్ వర్క్ చూసి డైరెక్టర్ ఫిదా అయిపోవడమే కాదు, అక్షయ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తన్న ఈ చిత్రం దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. అక్షయ్ కుమార్ నెగటివ్ రోల్ లో కనపడబోతున్నాడు. హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

More News

చిరు సరసన అనుష్క..?

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాతో సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో కత్తి సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

'24'రిలీజ్ వాయిదా పడనుందా?

తమిళ హీరో సూర్య ప్రస్తుతం హీరోగా నటిస్తూ నిర్మాతగా మారి 2డి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిస్తున్న చిత్రం 24.

నా లైఫ్ ఛేంజ్ చేసిన‌ సినిమాలు ఇవే అంటున్న త‌మ‌న్నా..

తెలుగు, త‌మిళ్, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ...ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఊపిరి చిత్రంలో న‌టించింది.

తెలుగు ప్రేక్ష‌కులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అలాంటి సినిమా ఊపిరి - నాగార్జున

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.