సీనియర్‌ నటుడు వినోద్‌ కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,July 14 2018]

300కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ వినోద్(59) శ‌నివారం తెల్ల‌వారు జామున 2 గంట‌ల‌కు బ్రెయిన్ స్ట్రోక్‌తో క‌న్నుమూశారు. వినోద్ అస‌లు పేరు ఆరిశెట్టి నాగేశ్వ‌ర‌రావు. చంటి, లారీడ్రైవర్‌, ఇంద్ర ఇలా ప‌లు చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన వినోద్‌.. తమిళంలో 28, హిందీలో 2 చిత్రాల్లో న‌టించారు. వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాడ సంతాపాన్ని తెలియ‌జేసింది.

More News

యుక్రేయిన్‌కి కార్తి..

శుక్ర‌వారం విడుద‌లైన 'చిన‌బాబు' చిత్రంతో స‌క్సెస్ సాధించాడు హీరో  కార్తి. కుటుంబ క‌థా చిత్రంగా మంచి విజ‌యాన్ని అందుకున్నాడు కార్తి.

డైరెక్ట‌ర్‌ని మార్చేసిన నిర్మాత‌...

హిట్ చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఒక‌వైపు స్టార్ హీరోల‌తో మల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తూనే..

స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా ప్ర‌కాశ్ రాజ్‌....

విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్ రాజ్ పాత్ర‌ల ఎంపిక‌లో ప‌రిమితంగా ఉంటున్నాడనే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు శ్రీనివాస‌క‌ల్యాణం, హ‌లో గురూ ప్రేమ కోస‌మే చిత్రాల్లో న‌టిస్తున్న ప్ర‌కాశ్ రాజ్‌.

లిప్ లాక్‌ల గురించి హెబ్బా వివ‌ర‌ణ‌

ఇప్ప‌టి సినిమాల్లో లిప్ లాక్ చేయ‌డ‌మ‌నేది కామ‌న్ అయిపోతుంది. ఇప్పుడు అంద‌రి హీరోయిన్స్‌లానే హెబ్బా ప‌టేల్ కూడా లిప్ లాక్ చేయ‌బోతుంది.

 మా 'పంతం' చిత్రాన్ని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి థాంక్స్- నిర్మాత కె కె రాధామోహన్

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'పంతం'. యాక్ష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ 25వ చిత్రం 'పంతం'.