సరైనోడు లో విశాల్ సాంగ్...

  • IndiaGlitz, [Friday,March 11 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందుతున్నభారీ చిత్రం స‌రైనోడు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండు పాట‌ల‌ను చిత్రీక‌రించ‌డం కోసం స‌రైనోడు టీమ్ ద‌క్షిణాఫ్రికాలోని బిలీవియా వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ఎస్.ఎస్.త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే...స‌రైనోడు కోసం పాపుల‌ర్ సంగీత ద్వ‌యం విశాల్ - శేఖ‌ర్ ఇద్ద‌రిలో విశాల్ డ‌డ్లాని తో ఒక పాట పాడించారు.
తెలుగులో విశాల్ కి ఇదే ఫ‌స్ట్ సాంగ్ కావ‌డం విశేషం. ఈ పాట రికార్డింగ్ అనంత‌రం విశాల్ త‌న సంతోషాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. బ్రిలియంట్ త‌మన్ స‌రైనోడు కోం అద్భుత‌మైన ట్రాక్ అందించారంటూ రామ‌జోగ‌య్య‌శాస్త్రి, త‌మ‌న్ ల‌తో విశాల్ క‌ల‌సి ఉన్న‌ఫోటోను పోస్ట్ చేసారు. స‌రైనోడు ఆడియోను ఈ నెలాఖ‌రున చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌నున్నారు.

More News

మార్చి 25న కామెడీ ఎంటర్ టైనర్ 'పోకిరి రాజా'

2011లో వచ్చిన రంగం చిత్రంతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్టార్ హీరో జీవా.

త్రివిక్రమ్ బెస్ట్ ఫిలిమ్ ఇదేనట...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం అ..ఆ.

ఫ్యామిలీ అంతా కలసి చూసేలా ఉండే సరికొత్త హర్రర్ తులసీదళం - హీరో నిశ్చల్

కలర్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఆర్.పి.పట్నాయక్ తెరకెక్కించిన తాజా చిత్రం తులసీదళం.

త‌న పెళ్లి ర‌హాస్యాన్ని బ‌య‌ట‌పెట్టిన క‌రీనా

క‌రీనా క‌పూర్ - సైఫ్ ఆలీఖాన్ వీరిద్ద‌రు పెళ్లి చేసుకుని వివాహా జీవితాన్ని ఆనందంగా గ‌డుపుతున్న విష‌యం తెలిసిందే.

అప్ప‌టి నుంచి మ‌హేష్ కి బిగ్ ఫ్యాన్ అంటున్న రోహిత్ హీరోయిన్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి బిగ్ ఫ్యాన్ అంటున్న రోహిత్ హీరోయిన్ ఎవ‌రో కాదు...ల‌తా హేగ్డే. అవును...తుంట‌రి చిత్రంలో నారా రోహిత్ స‌ర‌స‌న ల‌తా హేగ్డే న‌టించింది.