స‌ర్ధార్ మెగా హీరోల‌కు న‌చ్చ‌లేదా..

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజైంది. స‌ర్ధార్ ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైల‌ర్ కి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. అయితే స‌ర్థార్ ట్రైల‌ర్ పై మెగా హీరోలు స్పందించ‌క‌పోవ‌డంతో కొంత మంది అభిమానుల‌కే కాకుండా మెగా హీరోల‌కు కూడా న‌చ్చ‌లేదా అనిపిస్తుంది.

రామ్ చ‌ర‌ణ్ ఆడియో బాగుంది అంటూ ట్వీట్ చేసాడు కానీ ట్రైల‌ర్ గురించి మాత్రం స్పందించ‌లేదు. అలాగే వేరే సినిమాల గురించి ట్వీట్ చేసే అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయిథ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్ కూడా స‌ర్ధార్ ఆడియో & ట్రైల‌ర్ గురించి స్పందించ‌లేదు. మెగా హీరోలు బిజీలో ఉండి స‌ర్ధార్ పై స్పందించ‌లేదా..? లేక నిజంగానే స‌ర్ధార్ ట్రైల‌ర్ న‌చ్చ‌లేదో..? ఏది ఏమైనా మెగా హీరోలు స‌ర్ధార్ పై స్పందించ‌క‌పోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది. మ‌రి..లేటైనా లేటెస్ట్ గా స్పందిస్తారేమో...

More News

త‌మ‌న్నా కోరిక నెర‌వేరిన‌ట్టే

పేరుకి ఉత్తరాది భామ అయినా.. ద‌క్షిణాది భాష‌లు తెలుగు, త‌మిళంను సైతం అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల నైపుణ్యం హీరోయిన్ త‌మ‌న్నా సొంతం. అయితే అంత బాగా మాట్లాడుతున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రెండు భాష‌ల్లోనూ డ‌బ్బింగ్ చెప్పుకోలేక‌పోయింది త‌మ‌న్నా. అయితే ఆ లోటు ఈ సంవ‌త్స‌రం తీర‌బోతున్న‌ట్లే. 

నాలుగోసారి ఆమెకి ఛాన్స్ ఇచ్చిన‌ విక్ర‌మ్‌

'మ‌నం' చిత్రంతో తెలుగువారికి బాగా ద‌గ్గ‌రైన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌.. ప్ర‌స్తుతం సూర్య‌తో '24' అనే సైంటిఫిక్ ఫిక్ష‌న్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విక్ర‌మ్‌కి ద‌ర్శ‌కుడిగా ఆర‌వ చిత్రం. ఈ సినిమా కోసం ఓ అంశాన్ని విక్ర‌మ్ నాలుగోసారి రిపీట్ చేస్తున్నాడు.

'అ..ఆ..'తో  బ్రేక్ ప‌డుతుందా?

'ఇష్క్‌', 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' చిత్రాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు నితిన్‌. అయితే.. ఆ త‌రువాత న‌టించిన సినిమాలే నితిన్‌కి ఏ మాత్రం అచ్చి రాలేదు. ఈ నేప‌థ్యంలో త‌న కొత్త చిత్రం 'అ..ఆ.'.పై బోలెడు ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు.

అలా..చేస్తే త‌ప్పు ఏమిటి అంటున్న వంశీ పైడిప‌ల్లి..

మున్నా చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతో విజ‌యం సాధించ‌లేక‌పోయినా బృందావ‌నం, ఎవ‌డు చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. తాజాగా నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో ఊపిరి చిత్రాన్ని తెర‌కెక్కించారు.

చిరు - నాగ్ త‌ర్వాతే బాల‌య్య‌..

మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున త‌ర్వాతే న‌ట‌సింహం బాల‌య్య‌. ఇంత‌కీ ఏ విష‌యంలో అనుకుంటున్నారా...ఇండియా టుడే క‌వ‌ర్ పేజీ పై  బాల‌య్య లెజండ‌రీ పోస్ట‌ర్ వ‌చ్చింది. ఈ స్పెష‌ల్ ఎడిష‌న్ కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఈరోజు 3 గంట‌ల‌కు స‌చివాల‌యంలో విడుద‌ల చేయ‌నున్నారు.