స‌ర్ధార్ సెట్ లో క‌మెడియ‌న్ పై ప‌వ‌న్ ఆగ్ర‌హం

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ సెట్ లో ఓ క‌మెడియ‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్త‌చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్. బుల్లితెర నుంచి వెండితెర‌కు వ‌చ్చిన ఈ క‌మెడియ‌న్ గ‌త కొన్ని రోజులుగా స‌ర్ధార్ షూటింగ్ స్పాట్ కి లేటుగా వ‌స్తున్నాడ‌ట‌...ఎన్ని సార్లు చెప్పినా అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేద‌ట‌. ఓ సీన్ చేయ‌డానికి చాలా టేకులు తీసుకుంటున్నాడ‌ట‌. అంతే కాకుండా కో - డైరెక్ట‌ర్ గురించి కామెంట్ చేస్తున్నాడ‌ట‌.

ఈ విష‌యం ప‌వ‌ర్ స్టార్ కి తెలిసింద‌ట‌. వెంట‌నే స్పాట్ కి వ‌చ్చి ఆ క‌మెడియ‌న్ కి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడ‌ట ప‌వ‌న్. సెట్ లో ఎప్పుడూ స‌ర‌దాగా ఉండే ప‌వ‌న్ ఒక్క‌సారిగా ఇలా సీరియ‌స్ అవ్వ‌డంతో యూనిట్ అంతా షాక్ అయ్యార‌ట‌. ఇక్క‌డ విశేషం ఏమిటంటే...ఆ క‌మెడియ‌న్ ఎవ‌రో కాదు గ‌తంలో ప‌వ‌న్ కి గుడి క‌డ‌తాను అని ప్ర‌క‌టించిన‌ ష‌క‌ల‌క శంక‌ర్ అని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి..ఫిలింన‌గ‌ర్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ వార్త గురించి స‌ర్ధార్ టీమ్ కానీ..ష‌క‌ల‌క శంక‌ర్ కానీ స్పందిస్తాడేమో చూడాలి.

More News

ఊపిరి - 2 లో నాగ్ సార్ తో డాన్స్ చేస్తా - తమన్నా...

నాగార్జున -కార్తీ -తమన్నా కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ఊపిరి.వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రాజకీయాల్లోకి విశాల్....

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ త్వరలోనే రాజకీయాల్లో చేరబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

ధ‌నుష్ మూవీలో న‌టిస్తున్నతెలుగు హీరో..

ధ‌నుష్ హీరోగా గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చెన్నైలో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే..

ఆ ఎమ్మెల్యేకు శిక్ష పడాలంటున్న త్రిష...

ఇప్పుడు హీరోయిన్స్ అందరూ జంతువులపై  ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. జంతువులకు సంబంధించిన స్వచ్చంద సంస్థలకు తమ వంతు మద్ధతును ప్రకటిస్తున్నారు.

అదే నా ల‌క్ష్యం అంటున్న త‌మ‌న్నా..

తెలుగు, త‌మిళ్, హిందీ...భాష‌ల్లో న‌టిస్తూ..త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రేజీ హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. తెలుగు, త‌మిళ్ లో భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ద్విభాషా చిత్రం ఊపిరి లో త‌మ‌న్నా న‌టించింది.