సీక్వెల్ తీస్తానంటున్న స‌ప్త‌గిరి..!

  • IndiaGlitz, [Thursday,December 29 2016]

క‌మెడియ‌న్ గా కెరీర్ ప్రారంభించి...స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన యువ న‌టుడు స‌ప్త‌గిరి. ఇటీవ‌ల రిలీజైన స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ చిత్రం స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా స‌ప్త‌గిరి మీడియాతో మాట్లాడుతూ....ద‌ర్శ‌కుడు అవ్వాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. అనుకోకుండా క‌మెడియ‌న్ అయ్యాను.

అలాగే అనుకోకుండానే హీరో అయ్యాను. హీరోగా న‌టించినా క‌మెడియ‌న్ గా న‌టిస్తాను. స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ సినిమాకి ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ సినిమాకి సీక్వెల్ తీయాలి అనుకుంటున్నాం. ఈ చిత్ర నిర్మాత ర‌వికిర‌ణ్ గారే సీక్వెల్ కు కూడా నిర్మాత‌. 2017లోనే ఈ సీక్వెల్ ఉంటుంది. అలాగే నేను క‌థానాయ‌కుడుగా, నిర్మాత‌గా ఓ చిత్రాన్ని తెర‌కెక్కించాలి అనుకుంటున్నాను. ఈ సినిమా కూడా 2017లోనే ఉంటుంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌చేస్తాను అన్నారు.

More News

అఖిల్ 3వ సినిమాకి గ్రీన్ సిగ్నల్..!

అక్కినేని అఖిల్ రెండవ చిత్రాన్ని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

కాటమరాయుడు మరో పోస్టర్ రిలీజ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు.

మ‌హేష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విదేశాల్లో మ‌హేష్ ఫ్యామిలీతో చ‌ర‌ణ్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది.

ఆస్ట్రేలియా మోడల్ తో విష్ణు....

మంచు విష్ణు హీరోగా గీతాంజలి,త్రిపుర వంటి హర్రర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్ లక్కున్నోడు.