'అఖిల్ ' కీ అదే జరిగింది

  • IndiaGlitz, [Tuesday,November 17 2015]

సినిమా ఫీల్డ్‌లో కొన్ని కొన్ని సెంటిమెంట్ల‌ను న‌మ్మ‌క‌త‌ప్ప‌దు. ముఖ్యంగా రిలీజ్ డేట్ విష‌యంలో. ఈ మ‌ధ్యే విడుద‌లైన‌ 'అఖిల్' చిత్రం విష‌యంలోనూ ఇది చోటుచేసుకుంది. నవంబ‌ర్ 11న రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ద నెగెటివ్ రిజ‌ల్ట్ పొందింది. 13 ఏళ్ల క్రితం ప్ర‌భాస్ తొలి చిత్రం 'ఈశ్వ‌ర్‌' కూడా ఇదే న‌వంబ‌ర్ 11న విడుద‌లై ప‌రాజ‌యం పాలైంది. సో.. టాలీవుడ్‌లో న‌వంబ‌ర్ 11 అనేది సినిమా నేప‌థ్యం ఉండి ఎంట్రీ ఇచ్చే యువ హీరోల‌కు అచ్చిరాద‌ని మ‌రోసారి రుజువైంది. భ‌విష్య‌త్‌లో మ‌రెవ‌రైనా ఇదే తేదికి త‌మ డెబ్యూ సినిమాని తీసుకురావాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించాల్సిందే.

More News

మళ్లీ అనుష్కతోనే..

పాల బుగ్గల సుందరి హన్సిక..తెలుగు,తమిళ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.వీలైతే మెయిన్ హీరోయిన్..లేదంటే సెకండ్ లీడ్ అన్నట్లుగా కెరీర్ ని సాగిస్తోందీ సుందరి.

40 వసంతాలను పూర్తి చేసుకుంటున్న మోహన్ బాబు

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో నటుడిగా నాలుగు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకుంటున్న క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు సినిమా చ‌రిత్ర‌లో క‌లెక్ష‌న్ కింగ్ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఒక అధ్యాయం.

భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో రానా

బాహుబ‌లి చిత్రంతో బాగా పాపుల‌ర్ అయిన ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 లో న‌టిస్తున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం నటించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం విడుదలకు సిద్ధం గా వుంది.

క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచిన సావిత్ర సీరియల్ యూనిట్

గత 200 ఎపిసోడ్స్ గా బుల్లి తెర అభిమానులను అలరిస్తున్న ' సావిత్రి ' సీరియల్ టీమ్ ..క్యాన్సర్ భాదితులకు అండగా నిలిచింది..ఈ సీరియల్ 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్బంగా సావిత్రి సీరియల్ యూనిట్