స‌మంత మేన‌మామ మృతి

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

స‌మంత మేన‌మామ చ‌నిపోయారు. ఆయ‌న ప‌నిచేస్తున్న కార్యాల‌యంలో ఆయ‌న శ‌వ‌మై క‌నిపించారు. ఆయ‌న ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలో మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న‌కు 58 ఏళ్ళు. స‌మంత త‌ల్లికి సోద‌రుడు ఆండీ మోరిస్‌. స్టాప్ చూడ‌గా ఆయ‌న శ‌వ‌మై క‌నిపించారు. వెంట‌నే ఆయ‌న్ని చెన్నై శివార్ల‌లోని క్రోంపేట ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అక్క‌డ ఆయ‌న శ‌వానికి పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హిస్తారు. గుండెపోటుతో మృతి చెంది ఉండ‌వ‌చ్చ‌ని ప‌ల్లావ‌రం పోలీసులు చెప్పారు. స‌మంత‌కు గ‌త కొంత‌కాలంగా వారిని క‌లిసే వెసులుబాటు దొర‌క‌లేద‌ట‌.

More News

చరణ్, పవన్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మూవీని నిర్మించనున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకి ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది.

నిన్న చిరంజీవి..నేడు వినాయక్..

మెగాస్టార్ చిరంజీవి..కంచె సినిమా చూసి టీమ్ ను అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ..కంచె సినిమా త‌న‌కు ఎంత‌గా న‌చ్చిందో చెప్పారు.

ర‌జ‌నీ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య‌రాయ్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు.

క్రిష్ టార్గెట్ ఇదే..

గ‌మ్యం సినిమాతో తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్నిఅందుకున్న డైరెక్ట‌ర్ క్రిష్.

కొడుకు కోరిక తీర్చిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్..ప్రస్తుతం బ్రహ్మోత్సం సినిమా చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలసి ప్యారీస్ ప్లాన్ చేసారు.