స‌మంత కొత్త వ్యాపారం

  • IndiaGlitz, [Wednesday,February 19 2020]

హీరోయిన్ స‌మంత అక్కినేని సినిమాలతో బిజీగా ఉంటోంది. అయితే త్వ‌ర‌లోనే ఈమె కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఇంత‌కు స‌మంత ఎంట్రీ ఇస్తున్న రంగమేంటో తెలుసా...విద్యారంగం. ఫిబ్ర‌వ‌రి 22న స‌మంత ప్రీ స్కూల్‌ను స్టార్ట్ చేస్తుంద‌ట‌. విద్యావేత్త ముక్తా ఖురానాతో పాటు శిల్పా రెడ్డితో క‌లిసి స‌మంత ఈ స్కూల్‌ను స్టార్ట్ చేస్తున్నారు. 2019 ప్రారంభంలో వ‌చ్చిన ఈ ఆలోచ‌న ఇప్ప‌టికి నిజ‌మైంద‌ని అంటోన్న స‌మంత త‌న స్కూల్‌కి ఏకం అనే పేరు పెట్టుకుంది. ఈ స్కూల్ ద్వారా పిల్ల‌ల‌కు క్వాలిటీ ఎడ్యుకేష‌న్ ఇవ్వ‌డానికి వీల‌వుతుంద‌ని స‌మంత చెబుతూ ఆస‌లు స్కూల్ ఎలా నిర్మిస్తున్నార‌నే దాన్ని చిన్న వీడియోగా తీసి పోస్ట్ చేసింది.

నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ పాత్ర‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్న స‌మంత అక్కినేని.. ఒక‌వైపు సినిమాలు చేస్తూనే వెబ్‌సిరీస్ 'ది ఫ్యామిలీ మేన్' సీజ‌న్‌2లో నెగ‌టివ్ షేడ్స్‌లో న‌టించింది. ప్ర‌త్యూష అనే స్వ‌చ్ఛంద సంస్థ ద్వారా పేద పిల్ల‌ల‌కు సాయం చేస్తుంది. ఇవ‌న్నీ కాకుండా స‌మంత ఓ కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. మ‌రి ఈ ర‌గంలో ఆమె ఎలా రాణిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

త‌మిళ పాట పాడ‌నున్న యంగ్ టైగ‌ర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్... ప్ర‌స్తుత త‌రంలో అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రు. కేవ‌లం హీరోగా త‌న న‌ట‌న‌తో మెప్పించడ‌మే కాదు, త‌న గాత్రంతో ప్రేక్ష‌కుల‌ను కూడా ఆక‌ట్టుకున్నారీయ‌న‌.

మరోసారి తెరపైకి ఎన్టీఆర్ జీవిత చరిత్ర.. హీరోగా శ్రీకాంత్!

అవును మీరు వింటున్నది నిజమే.. దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు, అన్నగారు ఎన్టీఆర్ జీవిత చరిత్ర మరోసారి తెరపైకి రానుంది. అదేంటి ఇప్పటికే ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాను తెరకెక్కించేశారు..

ఆస‌క్తిరేపుతున్న యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా `హిట్‌`(ట్రైల‌ర్ రివ్యూ)

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా

క‌స‌బ్ దుశ్చ‌ర్య‌.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించిన మాజీ అధికారి

12 ఏళ్ల క్రితం భార‌త‌దేశం చ‌రిత్ర‌లో మార‌ణ హోమాన్ని ఇంకా ఎవ‌రూ మ‌ర‌చిపోయి ఉండ‌రు. మన దేశ ఆర్థిక‌ రాజ‌ధాని ముంబైపై క‌స‌బ్ అత‌ని అనుచ‌రులు తెగ‌బడ్డారు.

'ఏ1 ఎక్స్‌ప్రెస్' కోసం హాకీలో శిక్షణ తీసుకుంటున్న లావణ్య త్రిపాఠి

కథానాయికగా లావణ్యా త్రిపాఠి కెరీర్‌లో కొత్త దశ ప్రారంభమైంది. 'అందాల రాక్షసి', 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'శ్రీరస్తు శుభమస్తు', 'అర్జున్ సురవరం' తదితర