అనుపమ స్థానంలో సమంత....?

  • IndiaGlitz, [Tuesday,January 24 2017]

మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కు అదృష్టం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోయింది. మెగాప‌వర్ స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న సినిమాలో ముందుగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను హీరోయిన్‌గా అనుకున్నార‌ట‌. అయితే కార‌ణాలు తెలియ‌లేదు కానీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్రాజెక్ట్ నుండి సైడైపోయింది. ఇప్పుడు ఆమె స్థానంలో స‌మంత న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికార‌క స‌మాచారం వెలువ‌డుతుంది. ఈ జ‌న‌వ‌రి 30నే సినిమా లాంచ‌నంగా ప్రారంభం అవుతుంది క‌దా...

More News

శ్రీవల్లీ గీతాలు విడుదల

ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్కుమార్ బృందావనం, సునీత నిర్మిస్తున్నారు.

ఈనెల 27న శివలింగ ఆడియో

కొరియోగ్రాపర్,డైరెక్టర్,హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ తాజాగా ఇప్పుడు పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘శివలింగ’

ఫిబ్రవరి 10న విడుదలకు ముస్తాబవుతున్న చిత్రాంగద

ప్రముఖ కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ చిత్రం రూపొందుతోంది. తెలుగులో చిత్రాంగద పేరుతో.. తమిళంలో యార్నీ పేరుతో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించి, ప్రస్తుతం

నేషనల్ గర్ల్ చైల్డ్ డే నాడు మహేష్ ట్వీట్....

జనవరి 24...నేషనల్ గర్ల్ చైల్డ్ డే ..

నెగటిల్ రోల్ లో ఎన్టీఆర్...?

డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను నందమూరి కల్యాణ్రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై రూపొందిస్తున్నారు.