ఏదైనా చైత‌న్య త‌ర్వాతే అంటున్న‌ స‌మంత‌

  • IndiaGlitz, [Tuesday,September 11 2018]

స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న యు ట‌ర్న్‌తో ఈ నెల 13న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోయే సంగ‌తి తెలిసిందే. అయితే అదే రోజున ఆమె భ‌ర్త‌.. హీరో అక్కినేని నాగ‌చైత‌న్య 'శైల‌జారెడ్డి అల్లుడు' తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

భర్త‌, భార్య‌లు ఒకేసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతుండ‌టం అంద‌రిలో ఆస‌క్తిని రేపుతున్నా.. స‌మంత మాత్రం రెండు సినిమాలు హిట్ కావాల‌ని కోరుకుంటుంది. అయితే ముఖ్యంగా శైల‌జారెడ్డి అల్లుడు స‌క్సెస్‌ను బ‌లంగా కోరుకుంటుంది. ఎందుకంటే భ‌ర్త‌గా చైత‌న్య స‌క్సెసే అన్నింటి కంటే ముఖ్యం అంటూ ఆమె చెప్ప‌డం కొస‌మెరుపు.

More News

త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేయ‌లేదెందుకు?

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా తెలుగులో 'ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి', 'ఎఫ్‌2' సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ సినిమాలే కాకుండా నాగ‌చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'స‌వ్య‌సాచి'

సెప్టెంబర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా 'న‌వాబ్' విడుద‌ల‌

ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కున్న ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఈయ‌న డైరెక్ష‌న్‌లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ 'న‌వాబ్‌'.

తెలుగులో విజ‌య్ సేతుప‌తి, త్రిష '96'

త‌మిళంలో నేటి త‌రం హీరోల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న హీరో విజ‌య్ సేతుప‌తి ఒక‌రు. ఈయ‌న త్రిష‌తో న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ '96'.

బెల్లంకొండ హీరో మ‌రో రెండు సినిమాలు...

కెరీర్‌లో వినాయ‌క్‌, భీమ‌నేని శ్రీనివాస్‌, శ్రీవాస్ వంటి స్టార్ డైరెక్ట‌ర్స్‌, సీనియ‌ర్ డైరెక్ట‌ర్స్‌తో ప‌నిచేసిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు.

నాగ్‌తో మ‌ణిర‌త్నం పోటీ..!

నాగార్జున‌, నాని మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్‌.. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన మ‌ల్టీస్టార‌ర్ న‌వాబ్. ఒకేసారి బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాయి.