మరో చాలెంజ్‌కి సిద్ధమంటున్న స‌మంత‌

  • IndiaGlitz, [Monday,June 18 2018]

పస్తుతం ఏడు సక్సెస్‌లతో స్టార్‌ హీరోయిన్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కు చేరుకుంది సమంత. ఇప్పుడు సినిమాల ఎంపికలో సమంత స్టైల్‌ మార్చింది. వైవిధ్యమైన సినిమాలను చేయడానికి ఆసక్తిని చూపిస్తుంది. ప్రస్తుతం థ్రిల్లర్‌ చిత్రం 'యూ టర్న్‌' రీమేక్‌లో నటిస్తుంది.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావస్తుంది. ఇప్పుడు మరో లేడీ సెంట్రిక్‌ మూవీలో నటించడానికి సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి గిరి సయ్యా ఈ సినిమాను తెరకెక్కిస్తారట.

సమంత క్యారెక్టర్‌, మూవీ ప్లాట్‌ నచ్చడం.. చాలెంజింగ్‌గా అనిపించడంతో సమంత సినిమాకు చేయడానికి ఓకే చెప్పేసిందట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు స్టార్ట్‌ కాబోతున్నాయి. ఆగస్టులో సినిమా సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. .

More News

సిరి క్రియేషన్స్ వర్క్స్ 'ప్రేమదేశం' ప్రారంభం

సిరి క్రియేషన్స్ వర్క్స్ బ్యానర్ లో రూపొందించబడుతున్న "ప్రేమదేశం" చిత్రం రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది.

ఈ నెల 29న 'శంభో శంక‌ర‌' గ్రాండ్ రిలీజ్‌

క‌మెడియ‌న్లు హీరోలుగా క్లిక్క‌యితే ఆ లెక్కే వేరు. అలీ- య‌మ‌లీల‌, సునీల్ - అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, శ్రీ‌నివాస‌రెడ్డి- గీతాంజ‌లి, స‌ప్త‌గిరి- స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్.

మూడు విభిన్నమైన పాత్ర‌ల్లో..

తమిళ క‌థానాయ‌కుడు శ‌ర‌త్ కుమార్‌కు తెలుగులోనూ న‌టుడిగా మంచి గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే.

అల్లు అరవింద్ క్లాప్ తో ప్రారంభమైన అల్లు శిరీష్ 'ఏబీసీడీ తెలుగు' చిత్రం

అల్లు శిరీష్ కథానాయకుడిగా మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం లో జరిగింది.

సుధీర్ సెంటిమెంట్ క‌లిసొచ్చింది

'ఏమాయ చేసావె' చిత్రంలో స‌మంత అన్న పాత్ర‌లో మెరిసిన సుధీర్ బాబు.. 2012లో విడుద‌లైన 'ఎస్‌.ఎం.ఎస్' చిత్రంతో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేశారు.