శర్వానంద్ తో సాయిపల్లవి

  • IndiaGlitz, [Monday,July 24 2017]

ర‌న్‌రాజార‌న్‌, ఎక్స్‌ప్రెస్ రాజా, శ‌త‌మానం భ‌వ‌తి వంటి వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన శ‌ర్వానంద్ హీరోగా బాహుబ‌లి వంటి విజువ‌ల్ వండ‌ర్‌తో తెలుగు సినిమాను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్ళిన ఆర్కా మీడియా అధినేత‌లు, నిర్మాత‌లు ప్ర‌సాద్ దేవినేని, శోభు యార్ల‌గ‌డ్డ‌. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి ఓ సోషియో ఫాంట‌సీ సినిమాను నిర్మించ‌నున్నారు. ఈ ఫాంట‌సీ చిత్రం 40 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నుంది.

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు, అన‌గ‌న‌గా ఒక ధీరుడు, సైజ్ జీరో చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించ‌నుంది. రీసెంట్‌గా 'ఫిదా' చిత్రంతో సాయిప‌ల్ల‌వి ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసేసుకుంది. దీంతో సాయిప‌ల్ల‌వికి అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. అందులో భాగంగా నిర్మాతలు సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా తీసుకుంటున్నార‌ట‌. అల్రెడి నానితో ఎం.సి.ఎ, నాగ‌శౌర్య‌తో కారు అనే చిత్రంలో సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంది.

More News

రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `జై లవకుశ`. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.

సమంత కండీషన్స్ పెట్టింది...

ఒకప్పుడు పరభాషా హీరోయిన్లకు ప్రాధాన్యం తక్కువ.ఈరోజుల్లో దిగుమతి అయ్యే హీరోయిన్లకు డిమాండ్ కాస్త ఎక్కువే.

కత్రినా ఓవర్ యాక్షన్ చేస్తుందా...?

సినిమా సెలబ్రిటీస్,ముఖ్యంగా హీరోయిన్లు ఏం చేసినా విడ్డూరమే.నిలబడినా,కూర్చున్నా,నవ్వినా,ఏడ్చినా..

ఇదేం దెయ్యం ఆడియో ఆవిష్కరణ

ఏ.వి రమణమూర్తి సమర్పణలో చిన్మయనంద ఫిల్మ్స్ పతాకంపై ఎస్.సరిత నిర్మిస్తోన్న చిత్రం 'ఇదేం దెయ్యం'.శ్రీనాధ్ మాగంటి హీరోగా పరిచయం అవుతున్నాడు.

డార్క్ కామెడి చిత్రంలో...

అందాల నాయిక నయనతార ఇప్పుడు తెలుగు,తమిళ చిత్రాలతో బిజి బిజీగా ఉంది.