సాయిపల్లవి చిత్రాలు ఒకే రోజున..

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

ఫిదా చిత్రంతో తెలుగులో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది మ‌ల‌ర్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి. ఆ త‌రువాత ఈ ముద్దుగుమ్మ చేసిన ఎంసీఏ కూడా మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు త‌మిళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. త‌మిళంలో సాయి ప‌ల్ల‌వి తాజాగా రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అందులో ఒక‌టి ధ‌నుష్ చిత్రం కాగా.. మ‌రొక‌టి సూర్య న‌టించ‌నున్న చిత్రం. విశేష‌మేమిటంటే..

ఈ సినిమాలు ఎప్పుడో ప్రారంభ‌మైనా.. రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం సోమ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. ఈ రెండు చిత్రాల్లోనూ న‌ట‌నకి అవ‌కాశ‌మున్న పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌బోతోందని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. విశేష‌మేమిటంటే.. ఈ రెండు సినిమాల‌కి కూడా యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌ద‌ర్శ‌కుడు కావ‌డం.

More News

కృష్ణకుమారి మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపం

అలనాటి మేటి తార కృష్ణకుమారి నేడు తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రామారావుగారు ఎన్.ఏ.టి సంస్థలో తొలిసారి స్వయంగా నిర్మించిన 'పిచ్చి పుల్లయ్య'(1953)తో సహా దాదాపు పాతిక సినిమాల్లో కృష్ణకుమారి నాన్నగారి సరసన కథానాయికగా నటించారు.

అక్కినేని హీరోతో 'నిన్నుకోరి' దర్శకుడు?

తొలి చిత్రం 'నిన్నుకోరి'తో ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ.

ఆగష్టు నుంచి యన్.టి.ఆర్ బయోపిక్

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యన్.టి.ఆర్’.

మళ్ళీ వార్తల్లోకి వెంకీ, పూరీ కాంబినేషన్

సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్

కేరళ ప్రమెషన్ లో భాగమతి టీం

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్ తొ సహ అన్ని ప్రమెషనల్ మెటిరియల్స్ కి