సాయిధరమ్ తేజ్ జవాన్ ప్రారంభం..!

  • IndiaGlitz, [Monday,January 30 2017]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ర‌చ‌యిత బి.వి.ఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో జ‌వాన్ చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని అరుణాచ‌ల్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో కృష్ణ నిర్మిస్తున్నారు. ఫిల్మ్ న‌గ‌ర్ టెంపుల్ లో జ‌రిగిన ఈ చిత్ర ప్రారంభోత్స‌వానికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌రై ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఫేమ్ మెహ‌రీన్ న‌టిస్తుంది. ఈ ప్రారంభోత్స‌వానికి వినాయ‌క్, కొర‌టాల శివ హాజ‌రై చిత్ర యూనిట్ కు ఆశీస్సులు అంద‌చేసారు. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

More News

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ కొత్త చిత్రం ప్రారంభం

`ధృవ` వంటి సూప‌ర్‌డూప‌ర్‌హిట్ మూవీ తర్వాత మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మాత‌లుగా కొత్

'నేను లోకల్' సెన్సార్ పూర్తయింది

నేచురల్ స్టార్ నాని హీరో గా, కీర్తిసురేష్ హీరోయిన్గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నేను లోకల్`.

ఫిబ్రవరి 3న లవ్ లీ క్రైమ్ థ్రిల్లర్ కనుపాప విడుదల

మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ - ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పమ్.

33 స్టూడియోల్లో బాహుబలి 2..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2.

క్రేజీ డైరెక్టర్ పూరి ఆవిష్కరించిన 'ఓ పిల్లా నీవల్లా' మోషన్ పోస్టర్

కిషోర్ స్వీయ దర్శకత్వంలో ..కృష్ణచైతన్య,రాజేష్ రాథోడ్,మోనికా సింగ్,షాలు చారసియా నటీనటులుగా బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న చిత్రం 'ఓ పిల్లా నీ వల్లా'.