మే నుంచి మొదలవ్వనున్న సాయిధరమ్ తేజ్ - గోపీచంద్ మలినేని ప్రొజెక్ట్

  • IndiaGlitz, [Sunday,February 18 2018]

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్ లో శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జె.భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుంచి మొదలవ్వనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావు మాట్లాడుతూ.. "టాలెంట్ తో మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకొన్న సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. ఒక కొత్త జోనర్ చిత్రంగా ఈ సినిమా ఉండబోతోంది. ఇదివరకూ సాయిధరమ్ తేజ్ చేయని కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందనుంది. లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చనున్నాడు. గోపీచంద్ ప్రస్తుతం మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తున్నారు" అన్నారు.

More News

'రా.రా...' ప్రీ రిలీజ్ వేడుక

హీరో శ్రీకాంత్ ,నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రా రా' ..

'హైదరాబాద్ లవ్ స్టొరీ' ఫిబ్రవరి 23న రిలీజ్

ఈ వారం విడుదల కానున్న సినిమాలలో ప్రేక్షకులను అలరించే సినిమాగా కనపడుతున్న సినిమా హైదరాబాద్ లవ్ స్టొరీ,

రవితేజ చిత్రానికి మంచి డీల్ కుదిరింది

'రాజా ది గ్రేట్ ' విజయంతో మళ్ళీ ఫాంలోకి వచ్చారు మాస్ మహారాజా రవితేజ.

'సవ్యసాచి' రిలీజ్ డేట్

'ప్రేమమ్' వంటి హిట్ చిత్రం తరువాత యువ కథానాయకుడు నాగచైతన్య,యువ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ లో

శ్రీదేవిపై ఐదు భాగాలుగా డాక్యుమెంటరీ

ఇటీవల బాలీవుడ్ లో 'సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా వచ్చింది.