'సాక్ష్యం' పోస్ట్ పోన్ అవుతుందా?

  • IndiaGlitz, [Saturday,May 26 2018]

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ సాక్ష్యం. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను జూన్ 14న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావించారు. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం సినిమా విడుద‌ల మ‌రింత ఆల‌స్య‌మైయ్యేలా ఉంది. సినిమాను జూలైలో విడుద‌ల చేయాల‌ని యూనిట్ వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌. అందుకు కార‌ణాలు తెలియ‌డం లేదు. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

More News

మ‌హేశ్ సినిమాల‌ను ఫాలో అవుతానంటున్నవిదేశీ క్రికెట‌ర్‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ సినిమాల‌ను స్టార్ విదేశీ క్రికెట‌ర్  ర‌షీద్ ఖాన్ ఫాలో అవుతుంటాడ‌ట‌.

జూన్‌ 29న సాయిధరమ్‌తేజ్ 'తేజ్‌ ఐ లవ్‌ యు'

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకం పై ఎ.కరుణాకరన్‌

ఛాలెంజ్‌ను పూర్తి చేసిన సమంత‌...

హ‌మ్ ఫిట్‌తో ఇండియా ఫిట్ హై అనే ఛాలెంజ్‌ను కేంద్ర క్రీడ‌ల మంత్రి రాజ్య‌వ‌ర్ద‌న్ సింగ్ రాథోడ్ స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

సినిమాల్లోకి ఇర్ఫాన్ ఖాన్‌

న్యూర్ ఎండో క్రైన్ ట్యూమ‌ర్‌తో ఇబ్బంది ప‌డి చికిత్స కోసం విదేశాల‌కు వెళ్లాడు బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్‌. త‌ర్వాత ఈ న‌టుడి ఆరోగ్యంపై ప‌లు ర‌కాల వార్త‌లు వినిపించాయి.

పాక్‌లో ఇండియ‌న్ సినిమాల‌ పై బ్యాన్‌

భార‌తీయ సినిమాల ప‌ట్ల పాక్ త‌న వ‌క్ర‌బుద్ధిని చాటుకుంది. ఈద్ ముందు నుండి ఈద్ ముగిసిన రెండు వారాల వ‌ర‌కు పాక్‌లో బారతీయ సినిమాలు విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని అధికారిక స‌మాచారాన్ని ఇచ్చారు పాక్