వంద‌కోట్లు.. 4 భాష‌లు.. భారీ మ‌ల్టీస్టార‌ర్‌

  • IndiaGlitz, [Sunday,May 27 2018]

మ‌లయాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్ర‌లో 'మ‌ర‌క్కార్'- ది ల‌య‌న్ ఆఫ్ అరేబియ‌న్ సి అనే సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున న‌టిస్తుండ‌టం విశేషం. మ‌రి నాగ్ పాత్ర ఎంత సేపు ఉంటుందో, తీరు తెన్నులెంటో తెలియ‌డం లేదు.

కాగా ఈ సినిమా బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ప‌రేశ్ రావ‌ల్ సైతం న‌టిస్తుండ‌టం విశేషం. ఈ సినిమాను తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంతో పాటు హిందీలో కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే సీనియ‌ర్ న‌టులైన నాగార్జున‌, సునీల్ శెట్టి, ప‌రేశ్ రావ‌ల్ మ‌ల‌యాళంలో ఈ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నారు.

More News

అబుదాబి టు ఆర్‌ఎఫ్‌సి

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సాహో’

ఆరోజు ఎప్పటికీ రాదు - సన్నీ లియోన్

ప్రత్యేక పాత్రలు, స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సన్నీ లియోన్ ‘వీరమహాదేవి’ చిత్రంలో టైటిల్‌లో నటిస్తోంది.

మాదాల రంగారావు క‌న్నుమూత‌

ప్ర‌ముఖ న‌టుడు,నిర్మాత రెడ్‌స్టార్ మాదాల రంగ‌రావు ఆదివారం ఉద‌యం క‌న్నుమూశారు.

విదేశాల‌కు 'పంతం'

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న 25వ చిత్రం 'పంతం'. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డిజిట‌ల్ ఇండియాలోని మ‌రో కోణాన్ని చెప్పే చిత్ర‌మే 'అభిమ‌న్యుడు' - విశాల్‌

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో