లార్జ్‌లో ఆర్ ఆర్ ఆర్ యాక్ష‌న్స్ సీక్వెన్స్‌

  • IndiaGlitz, [Thursday,November 29 2018]

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్‌'. రీసెంట్‌గా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌గా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌పై భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నాడు రాజ‌మౌళి. భారీ స్కేల్‌లో ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడట‌.

అందుకోసం.. 18 భారీ ఇండ‌స్ట్రియ‌ల్ క్రేన్స్‌ను 65 రోప్ సిస్ట‌మ్స్‌ను 20 స్టంట్ కో ఆర్టినేట‌ర్స్‌ను ఈ ఏపిసోడ్‌లో వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. ఈ షెడ్యూల్‌ను డిసెంబ‌ర్ మొద‌టి వారంలోనే పూర్తి చేసేలా రాజ‌మౌళి ప్ర‌ణాళిక వేశార‌ట‌.ఈ చిత్రం 2020లో విడుద‌ల కానుంది. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దానయ్య మూడు వంద‌ల కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

'2.0' ను లీక్ చేసిన త‌మిళ్ రాక‌ర్స్‌

ఇండియ‌న్ సినిమాల్లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా 550 కోట్ల రూపాయ‌ల‌తో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్, అక్ష‌య్‌కుమార్

అల్లు అర్జున్ కొత్త ఆఫీస్‌

ఈ మ‌ధ్య హీరోలు నిర్మాత‌లుగా మారారు. ఇప్పుడు ఆ బాట‌లోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అడుగుపెట్టారేమో అనిపిస్తుంది. కానీ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేదు.

ఒకే రోజున చిరంజీవి, ప్ర‌భాస్ పోటీ?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా టైటిల్ పాత్రలో న‌టిస్తున్న ప్రెస్టీజియ‌స్ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. చిరంజీవి 151వ చిత్ర‌మిది. 200 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం..

కేర‌ళ‌లో చెర్రీ సినిమాకు భారీ క్రేజ్‌

రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'విన‌య విధేయ రామ‌'. ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్, స్నేహ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తుంటే..

త‌మిళ ద‌ర్శ‌కుడితో అఖిల్‌

నాగార్జున రెండో త‌న‌యుడు అక్కినేని అఖిల్ ఇప్పుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రీక‌ర‌ణ‌లో బిజీ ఉన్నాడు. ఈ సినిమా ఓ సాంగ్ మిన‌హా డిసెంబ‌ర్ 3 నాటికి పూర్త‌వుతుంది.