'రోబో2'కు ముహుర్తం కుదిరిందా?

  • IndiaGlitz, [Saturday,December 12 2015]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన సూప‌ర్‌హిట్ చిత్రం రోబో' సీక్వెల్ రోబో2'కు రంగం సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రోబో2' డిసెంబ‌ర్ 12న లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ని అనుకున్నారు. అయితే అకాల వ‌ర్షాల‌తో చెన్నై న‌గ‌రం నీట మున‌గ‌డంతో ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమా ఓపెనింగ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌కూడ‌ద‌నుకున్న ర‌జనీ, శంక‌ర్ అండ్ టీం ఓపెనింగ్ ఫంక్ష‌న్‌ను వాయిదా వేశారు. లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం రోబో 2' డిసెంబ‌ర్ 16న విదేశాల్లో ప్రారంభం కానుంద‌ట‌. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్ట‌ర్ అర్నాల్డ్ న‌టించ‌నున్నారు.

More News

వచ్చే వారంలో బన్ని...

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం‘సరైనోడు’(వర్కింగ్ టైటిల్).గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఫ్యాన్స్ కి న్యూయర్ గిఫ్ట్ ఇస్తానంటున్న సర్ధార్..

గబ్బర్ సింగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే..ఇప్పుడు గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సర్ధార్ గబ్బర్ సింగ్ గా రెడీ అవుతున్నాడు పవర్ స్టార్.

'గరమ్ ' టీజర్ ను విడుదల చేసిన ప్రభాస్...

సాయికుమార్ తనయుడు ఆది,‘హార్ట్ ఎటాక్’ఫేమ్ ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా‘గరమ్’చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే.

డిసెంబర్ 13న 'జత కలిసే' ఆడియో

అశ్విన్,తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ‘జత కలిసే’.

కుమారి 21 ఎఫ్ పై హెచ్.ఆర్.సిలో ఫిర్యాదు..

డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం కుమారి 21ఎఫ్.సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే.