నాగార్జున - వర్మల 'ఆఫీసర్' టీజర్ రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Saturday,April 07 2018]

తెలుగు చలనచిత్ర చరిత్రలో 'శివ'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మల కలయికలో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'. 'అంతం', 'గోవిందా గోవిందా' చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో 'ఆఫీసర్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేయడం మరో విశేషం.

నేడు రామ్ గోపాల్ వర్మ జన్మదినం సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. టీజర్ ఏప్రిల్ 9 న ఉదయం 10 గంటలకు విడుదల  చేయనున్నారు. మే 25 ను చిత్ర విడుదల తేదీ ఖరారు చేశారు.

మైరా శరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో అజయ్ మరియు సాయాజీ షిండే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆఫీసర్ చిత్రాన్ని సుధీర్ చంద్ర మరియు రామ్ గోపాల్ వర్మ కంపెనీ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More News

సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఎ.క‌రుణాక‌ర‌న్‌, కాంబినేష‌న్‌లో ల‌వ్‌స్టోరీగా రూపొందుతోంది - నిర్మాత కె.ఎస్‌.రామారావు

సుప్రీమ్ హీరో సాయిధ‌ర్ తేజ్ హీరోగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.45గా ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో

ప‌బ్లిక్ మ‌ధ్య‌లో కూర్చోని సినిమా చూడ‌టం చాలా హ్యాపీగా ఉంది - 'ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో' చిత్ర యూనిట్‌!!

హ‌రి హ‌ర చ‌ల‌న చిత్ర ప‌తాకంపై  నందు, సౌమ్య  వేణుగోపాల్, పూజారామ‌చంద్ర‌న్ , గ‌గ‌న్ విహారీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో'.

​'సూప‌ర్ స్కెచ్' సినిమా ఘ‌న‌విజ‌యం సాధించాలి - త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌

"ప్ర‌తిభావంతులైన తెలుగు ఆర్టిస్టులు, విదేశీ ఆర్టిస్టుల‌తో మంచి ప్ర‌యోగంగా రూపొందించిన 'సూప‌ర్ స్కెచ్‌' ఘ‌న విజ‌యం సాధించాలి.

పేదల కుటుంబంగా మనం సైతం...

అందరికీ బంధువుగా, పేదల కుటుంబంగా మనం సైతం పనిచేస్తోందన్నారు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా కార్యక్రమాలు గురువారం సాయంత్రం ఫిలింఛాంబర్ లో జరిగాయి.

సుకుమార్ చేతుల మీదుగా మైత్రివనం మూవీ గ్రీటింగ్ విడుదల...

లక్ష్మీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దర్శకుడు రవిచరణ్ రూపొందిస్తున్న చిత్రం మైత్రివనం. ఫీనిక్స్ ఎల్ వీ ఈ చిత్రానికి ఉపశీర్షిక.