రెమ్యున‌రేష‌న్ తగ్గించుకున్న డైరెక్టర్ పరశురామ్?

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో సినీ ప‌రిశ్ర‌మ‌కు చాలా భారీ న‌ష్టాలే వాటిల్లింది. రెండు నెల‌లు పాటు సినిమాల రిలీజులు లేవు. మ‌రో ప‌క్క జ‌ర‌గాల్సిన షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. రెండు నెల‌ల త‌ర్వాత ప్ర‌భుత్వాలు షూటింగ్స్‌కు అనుమ‌తులు ఇచ్చినా స్టార్స్ షూటింగ్స్ చేసుకోవ‌డానికి ఆలోచ‌న‌లు చేస్తున్నారు. మరో ప‌క్క నిర్మాత‌ల ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. ఫైనాన్సియ‌ర్స్ నుండి డ‌బ్బులు తీసుకుని సినిమాలు చేసే నిర్మాత‌లు వాటికి వ‌డ్డీలు చెల్లించ‌డానికి ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో కాస్ట్ కటింగ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. నిర్మాత‌ల మండ‌లి నిర్మాణ వ్య‌యాన్ని త‌గ్గించుకునే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు జ‌రుపుతుంద‌ట‌. అందు కోసం అంద‌రికీ 25 రెమ్యున‌రేష‌న్స్ త‌గ్గించి ఇవ్వాల‌నుకుంటున్నార‌ట‌.

ఈ క్ర‌మంలో మ‌హేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’ దర్శ‌కుడు ప‌రుశురామ్‌కు రెమ్యున‌రేష‌న్ ప‌రంగా ఇబ్బందే వ‌చ్చింద‌ట‌. అంత‌కు ముందుకు గీత గోవిందంకు దాదాపు రూ.9 కోట్ల‌కు పైగా రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు. అయితే మ‌హేశ్ సినిమాకు నిర్మాత‌లు రూ.7 కోట్ల రూపాయ‌లే ఇస్తామ‌ని అన్నార‌ట‌. ఇక ద‌ర్శ‌కుడు కూడా చేసేదేమీ లేక స‌రేన‌న‌క త‌ప్ప‌లేద‌ట‌.

More News

రైతుల‌కు అమ‌ల అక్కినేని సాయం

అమ‌ల అక్కినేని ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. ముఖ్యంగా బ్లూ క్రాస్ సంస్థ‌కు హైద‌రాబాద్‌లో అమ‌ల అక్కినేని కో ఫౌండ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

మాజీ లవర్‌తో సినిమా చేస్తానంటున్నర‌ష్మిక‌

న‌య‌న‌తార‌, హ‌న్సిక బాట‌లోనే తాను పయనిస్తాన‌ని అంటోంది క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌.

వారం రోజుల్లో స్క్రిప్ట్ రాసేసిన క‌మ‌ల్

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌కు సినిమాపై మంచి ప‌ట్టు ఉంది. హీరోగానే కాదు..

అభిమానులను నిరాశ పరచను:  య‌శ్‌

‘బాహుబ‌లి’తో ద‌క్షిణాది సినిమాల‌కు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ వెంట‌నే విడుద‌లైన క‌న్న‌డ చిత్రం ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1’

మ‌హేశ్ రిస్క్ చేయాల‌నుకోవడం లేదా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఈ ఏడాదితో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాతో సూప‌ర్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే.