డాక్టర్ గా కనపడుతున్న హీరోయిన్....

  • IndiaGlitz, [Sunday,March 20 2016]

తమిళ పొన్ను రెజీనా కసండ్రా ఇప్పుడు నారారోహిత్ జో అచ్యుతానంద చిత్రంలో నటించనుంది. ఈ చిత్రంలో నారా రోహిత్, నాగశౌర్యలు నటిస్తుండగా, నారారోహిత్ జోడిగా రెజీనా కనపడనుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో రెజీనా డెంటల్ డాక్టర్ గా దర్శనమిస్తుందట. నిజానికి ఊహలు గుసగుసలాడే చిత్రంలో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నటించాల్సింది కానీ కుదరలేదు. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం హ్యపీగా ఉంది. తన రోల్ చాలా ఆసక్తిగా ఉంటుందంటూ రెజీనా చెప్పుకొచ్చింది.

More News

నితిన్ సినిమా నుండి అతను వెళ్ళిపోయాడు...

సెలక్టివ్ సినిమాలను చేస్తూ వెళుతున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంతతో కలిసి అ..ఆ సినిమాలో నటిస్తున్నాడు.

రాజ్ తరుణ్ తో చైతు హీరోయిన్....

వరుస విజయాలు అందుకుంటున్న హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు ఆడో రకం-ఈడోరకం సినిమా చేస్తున్నాడు.

ఎన్టీఆర్ తో నాని డైరెక్టర్....

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

బాబాయ్ నాకెరీర్ కు ఇన్ స్పిరేషన్ - రాంచరణ్

'ఇరవై సంవత్సరాల వయసులో నేను కూడా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే...మా అమ్మ నన్ను ఒకరి దగ్గరికి పంపించి తలుపు వేసింది.

'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుకలో 'బంతిపూల జానకి' మోషన్ పోస్టర్ లాంచ్!!

ధన్ రాజ్,దీక్షాపంత్,షకలక శంకర్,అదుర్స్ రఘు,వేణు,చమ్మక్ చంద్ర,రాకెట్ రాఘవ,సుడిగాలి సుదీర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ""బంతిపూల జానకి".