ఆత్మగా రెజీనా...

  • IndiaGlitz, [Monday,June 20 2016]

శౌర్య' త‌ర్వాత రెజీనా తెలుగులో జ్యోఅచ్యుతానంద' సినిమా మాత్ర‌మే చేస్తుంది. త‌మిళంలో మూడు సినిమాల్లో న‌టిస్తుంది. ఇందులో సెల్వ‌రాఘ‌వ‌న్ చిత్రం ఒక‌టి. ఈ చిత్రాన్ని గౌతంమీన‌న్ నిర్మిస్తున్నారు. నెంజం మ‌ర‌ప్ప‌తిల్లై' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య, రెజీనా, నందితా శ్వేత హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా ఆత్మ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంద‌ట‌. ప్ర‌స్తుతం న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, త్రిష వంటి హీరోయిన్స్ హ‌ర్ర‌ర్ చిత్రాల్లో న‌టించారు. హ‌న్సిక అయితే ఓ అడుగు ముందుకేసి ఆత్మ పాత్ర‌లో క‌న‌ప‌డింది. ఇప్పుడు రెజీనా కూడా హ‌న్సిక బాట‌లోనే న‌డుస్తుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. రెజీనా పాత్ర ఆమె కెరీర్‌కే హైలైట్‌గా నిలుస్తుంద‌ని యూనిట్ స‌భ్యులు భావిస్తున్నారు.

More News

శంక‌ర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదే

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తాజాగా రోబో సీక్వెల్ చేస్తున్నవిష‌యం తెలిసిందే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న రోబో 2.0 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

రాజ్ తరుణ్ న్యూమూవీ డీటైల్స్..

ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21ఎఫ్...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ తరుణ్.

మహేష్ బయటపడ్డాడు...

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం రిలీజైనప్పటి నుంచి చాలా అప్ సెట్ అయ్యాడు.

డిఫ‌రెంట్ ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ కుంద‌న‌పు బొమ్మ - డైరెక్ట‌ర్ వ‌ర ముళ్ల‌పూడి

నా అల్లుడు, విశాఖ ఎక్స్ ప్రెస్...చిత్రాల ద‌ర్శ‌కుడు వ‌ర ముళ్ల‌పూడి తెర‌కెక్కించిన తాజా చిత్రం కుంద‌న‌పు బొమ్మ‌. ఈ చిత్రంలో  సుధాక‌ర్, సుధీర్, చాందిని చౌద‌రి హీరో, హీరోయిన్స్ గా న‌టించారు. విభిన్న ప్రేమ క‌థా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మరో ప్రయోగానికి రెడీ అంటున్ననాగ్..

ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే హీరో కింగ్ నాగార్జున.తెలుగు తెర పై ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేసిన నాగార్జున