సూర్య సింగం 3 రిలీజ్ వాయిదాకి కార‌ణం ఇదే..!

  • IndiaGlitz, [Friday,December 02 2016]

సూర్య హీరోగా న‌టిస్తున్న‌తాజా చిత్రం సింగం 3. సింగం సిరీస్ లో మూడో సినిమాగా వ‌స్తున్న సింగం 3 పై అటు త‌మిళ్, ఇటు తెలుగులో ఊహించిన‌ట్టుగానే భారీ క్రేజ్ ఏర్ప‌డింది. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టించారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ను డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు.

అయితే..తాజాగా సింగం 3 చిత్రాన్నిఈనెల 16న కాకుండా ఈనెల 23న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు. దీనికి కార‌ణం ఏమిటంటే...రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ధృవ ఈనెల 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. 16న సూర్య సినిమా సింగం 3 రిలీజ్ అయితే...ధృవ క‌లెక్ష‌న్స్ పై ప్ర‌భావం ఉంటుంది. అందుచేత రెండు పెద్ద సినిమాల మ‌ధ్య రెండు వారాలు గ్యాప్ ఉంటే మంచిది అనే ఉద్దేశ్యంతో సింగం 3 వాయిదా వేసార‌ట‌. అది సింగం 3 వాయిదాకి కార‌ణం..!

More News

వంగ‌వీటి సినిమా పై కేసును కోట్టేసిన కోర్టు..!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల‌వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం వంగ‌వీటి. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

న్యూ టెక్నాల‌జీతో ఖైదీ నెం 150 ఆడియో రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150 చిత్రం ఖైదీ నెం 150 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ భారీ చిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

వంగ‌వీటిలో క‌మ్మ - కాపు పాట తొల‌గింపు..!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన మ‌రో సంచ‌ల‌న చిత్రం వంగ‌వీటి. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు.  రాంగోపాల్‌వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న వంగ‌వీటి సినిమా వాస్త‌వాల‌కు విరుద్ధంగా ఉందంటూ వంగ‌వీటి రాధ హైకోర్టులో పిటిష‌న్ వేసారు.

వైజాగ్ లో సంద‌డి చేస్తున్న అక్కినేని బ్ర‌ద‌ర్స్..!

అక్కినేని బ్ర‌ద‌ర్స్ నాగ‌చైత‌న్య‌, అఖిల్ వైజాగ్ లో సంద‌డి చేస్తున్నారు. ఇంత‌కీ చైతు, అఖిల్ వైజాగ్ లో ఏం చేస్తున్నారు అంటే...నాగ చైత‌న్య హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో నాగార్జున నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ మూవీ గురించి న్యూ న్యూస్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఏ సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం పై గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. వ‌క్కంతం వంశీ, పూరి జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, అనిల్ ర‌విపూడి, చందు మొండేటి...ఇలా  చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు తెర పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ...ఎవ‌రికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.