ప‌రిణీతి ప్లేస్‌లో ర‌కుల్‌ను తీసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి?

  • IndiaGlitz, [Friday,July 08 2016]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొంద‌నున్న సంగ‌తి విదిత‌మే. ఈ సినిమాలో ముందుగా మ‌హేష్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రాను తీసుకోవాల‌ని నిర్మాత‌లు భావించారు. ఆమెతో సంప్ర‌దింపులు జ‌రిపారు కూడా. ప‌రిణీతికి మూడున్న‌ర కోట్ల దాకా రెమ్యున‌రేష‌న్ చెల్లించి ఆమెను న‌టింప‌చేస్తున్న‌ట్లు ఈ మ‌ధ్య‌లో వార్త‌లు కూడా వ‌చ్చాయి.

అయితే ఉన్న‌ట్టుండి ప‌రిణీతి స్థానంలో ర‌కుల్ వ‌చ్చి చేరింది. అయితే ఈ మార్పుకు కార‌ణ‌మేంట‌ని చ‌ర్చ మొద‌లైంది. బ్ర‌హ్మోత్స‌వం స‌మ‌యంలో నిర్మాత‌లు అవ‌స‌రానికి మించి ఖ‌ర్చు చేశార‌ని, దాని వ‌ల్ల న‌ష్టం కూడా ఎక్కువ‌గా క‌నిపించింద‌ని. ఇప్పుడు అలా కాకుండా వీలైనంత‌గా బ‌డ్జెట్‌ను కుదించాల‌నే ప్ర‌య‌త్నంలో భాగంగా కోటి రూపాయ‌ల రెమ్యున‌రేషన్ ఉన్న ర‌కుల్‌ను తీసుకున్నార‌ని, దీని వ‌ల్ల నిర్మాత‌ల‌కు రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల లాభం వ‌చ్చిన‌ట్టేన‌ని ఓ వ‌ర్గంవారు వాదిస్తుంటే, ప‌రిణితిచోప్రా డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌నే సినిమాను వ‌దులుకుంద‌ని మ‌రో వ‌ర్గంవారంటున్నారు. అస‌లు కార‌ణమేమై ఉంటుంద‌బ్బా...

More News

ప‌వ‌న్ మేన‌రిజ‌మ్ ని హీరోయిన్ కి నేర్పుతున్న డైరెక్ట‌ర్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం బ‌ద్రి. ఈ చిత్రం ప‌వ‌న్ - పూరి కెరీర్ లో మ‌రిచిపోలేని చిత్రంగా నిలిచింది. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్ తో పూరి చేయించిన ఓ మేన‌రిజ‌మ్ ప‌వ‌న్ కి సింబ‌ల్ గా మారిపోయింది.

ఆ ద‌ర్శ‌కుడితో మూడోసారి

గోపీచంద్ హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` తర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతుంది.

జూలై 16న 'చుట్టాలబ్బాయి' ఆడియో

లవ్ లీ రాక్ స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్,ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో

నయనతార నిర్ణయంతో షాకైన బన్ని..

అందాల తార నయనతార శింబు,ప్రభుదేవా లతో లవ్ పడడం...ఆతర్వాత వాళ్లతో నయనతార లవ్ బ్రేక్ అప్ అవ్వడం తెలిసిందే.

మెగా హీరోకే ఏక్టింగ్ నేర్పుతున్న శేఖర్ కమ్ముల....

ఆనంద్,గోదావరి,హ్యాపీడేస్,లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్...ఇలా విభిన్న కథా చిత్రాలను అందించిన శేఖర్ కమ్ముల తాజాగా వరుణ్ తేజ్ తో