మ‌నోజ్ లేఖ వెనుక కార‌ణ‌మేంటి?

  • IndiaGlitz, [Sunday,October 21 2018]

మంచు మ‌నోజ్ ప్ర‌స్తుతం ఆప‌రేష‌న్ ధుర్యోధ‌న 2019లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. హీరోగా మ‌రే సినిమాను అంగీక‌రించ‌డం లేదు. అయితే ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న రాసిన లేఖ ట్రెండింగ్‌లో ఉంది. ప్ర‌తి మ‌నిషికి మ‌న‌శ్శాంతి ఎంతో ముఖ్యం. రెస్టారెంట్స్‌లో కూడా ప‌నిచేశాను. సినీ కెరీర్‌లో కూడా నా వంతు ప్ర‌యత్నాలు చేస్తున్నాను. ప్ర‌పంచ‌మంతా తిరిగిన నాకు మ‌న‌శ్శాంతి ఎక్క‌డ దొరుకుతుంద‌ని అన్వేషించ‌గా.. అది తిరుప‌తిలోనే దొరుకుతుంద‌ని భావిస్తున్నాను.

తిరుప‌తిలో ఓ కొత్త ప్ర‌యాణం మొద‌లుపెట్టి ప్ర‌పంచ‌మంతా దాన్ని విస్త‌రింప‌చేయాల‌నుకుంటున్నాను. కొన్ని నెల‌లు పాటు తిరుప‌తిలోనే ఉండాల‌నుకుంటున్నాను. ఇదే త‌రుణంలో త‌న సినిమా కెరీర్‌క ఫుల్ స్టాప్ పెట్ట‌లేద‌ని తెలిపారు. వేయ‌బోయే త‌ర్వాత అడుగు అంద‌రికీ తెలుస్తుంది అని మ‌నోజ్ తెల‌ప‌డం వెనుక అంద‌రిలో అస‌లు.. మ‌నోజ్ ఈ లేఖ‌ను రాయ‌డంలో అర్థ‌మేంట‌నే ఆస‌క్తి నెల‌కొంది.

More News

ర‌ణ‌వీర్, దీపికా పెళ్లి డేట్ ఫిక్స్‌

బాలీవుడ్ తార‌ల ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనేలు వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే.

3 రోజుల్లోనే 4 కోట్ల 21 లక్షలకు పైగా షేర్ సాధించిన 'పందెంకోడి 2'

మాస్ హీరోగా విశాల్ కథానాయకుడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పందెంకోడి 2'.

మ‌హేశ్ బాట‌లో చెర్రీ..

బాబాయ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు ఎంతో ఇష్టం. ఆయ‌న మాట‌కు రామ్‌చ‌ర‌ణ్ బాగా విలువ‌నిస్తుంటాడు.

25 సం.లు పూర్తి చేసుకున్న దిలీప్ కుమార్ సళ్వాడి

దిలీప్..బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. అనంతరం భలే మావయ్య, ధర్మ చక్రం, పొకిరి రాజా, స్నేహం కొసం, బావగారు బాగున్నారా

'ఏడు చేపల కథ' ఫస్ట్ లుక్ విడుదల.. సూపర్బ్ రెస్పాన్స్

"మీటూ" ఉద్యమం దేశాన్ని ఉపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు "మీటూ" ఉద్యమం ద్వారా ఎంతోమంది మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపుల్ని