త‌మిళ‌నాడు వ‌ర‌ద భాదితుల‌కు 5 ల‌క్షల విరాళం ప్రక‌టించిన ర‌వితేజ‌

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

ఇటీవ‌ల కాలంలో త‌మిళ‌నాడు మెత్తం విస్త్రుత‌మైన వ‌ర్షాల కార‌ణం గా రాష్ట్రమంతా ప్రజ‌ల తీవ్రమైన ఇబ్బందుల‌కు గురైన విష‌యం తెలిసిందే. దీనికి స్పందించిన మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ 5 ల‌క్షల విరాళం ప్రక‌టించారు. త్వర‌లో త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత గారి సి.య‌మ్ రిలీఫ్ ఫండ్‌ కి అందించ‌నున్నారు.