ర‌వితేజ‌కు కూతురు కావాల‌ట‌...

  • IndiaGlitz, [Sunday,May 13 2018]

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్‌పై రెండు సినిమాలు రూపొందుతున్నాయి. అందులో ఒక‌టి శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'అమ‌ర్ ఆక్బ‌ర్ ఆంటోని'. కాగా ఇప్పుడు 'కందిరీగ‌' ఫేమ్ సంతోశ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా నిర్మితం కానుంది.

ఈ చిత్రం త‌మిళ చిత్రం 'థెరి' రీమేక్‌. ర‌వితేజ మ‌రోసారి ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఇందులో ర‌వితేజ‌కు కూతురు కూడా ఉంటుంది. ఆ అమ్మాయి కోసం చిత్ర యూనిట్ క్యాస్టింగ్ కాల్ పిలిచింది. 6-9 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న అమ్మాయి కావాల‌ని యూనిట్ ఓపెన్ క్యాస్టింగ్‌కాల్ చేయ‌డం విశేషం.

More News

కె.వి.పి పాత్ర‌లో రావు ర‌మేశ్‌

యాత్ర పేరుతో మ‌హి .వి.రాఘ‌వ్ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

సూర్య చిత్రంలో శిరీశ్‌

మెగా క్యాంప్ హీరో అల్లు శిరీశ్ ఓ త‌మిళ చిత్రంలో న‌టించ‌నున్నారు.  గ‌త ఏడాది మ‌ల‌యాళంలో న‌టించిన ఈ స్టార్ ఇప్పుడు త‌మిళంలో కూడా న‌టించ‌బోతున్నాడు.

'మ‌హాన‌టి' కోసం అల్లు అర్జున్ పార్టీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'మ‌హాన‌టి' టీంకు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నాడ‌ట‌. అలనాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'.

అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు - పూరి

ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మాణంలో డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన 'మెహబూబా'

'మ‌హాన‌టి'ని చూస్తుంటే నా గుండె బ‌రువెక్కింది..క‌ళ్లు చెమ‌ర్చాయి: మెగాస్టార్ చిరంజీవి

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ప్రియాంక‌ద‌త్త్, స్వ‌ప్న ద‌త్త్ నిర్మించిన 'మ‌హాన‌టి' ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.