రవితేజ నిర్మాత మళ్ళీ మారాడోచ్...

  • IndiaGlitz, [Thursday,February 11 2016]

ర‌వితేజ ఏ ముహుర్తాన త‌న నెక్ట్స్ మూవీ చెయ్యాల‌నుకుంటున్నాడో కానీ సినిమాకు నిర్మాత‌లు మారుతూనే ఉన్నారు. ర‌వితేజ నిర్మాత‌గా వేణుశ్రీరాం నిర్మాత‌గా సినిమా ఉంటుంద‌ని అనౌన్స్ చేశారు. కానీ రెమ్యున‌రేష‌న్ ప్రాబ్లెం వ‌ల్ల సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ర‌వితేజ, చ‌క్రి కాంబినేష‌న్‌లో దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సినిమా స్టార్ట‌వుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే ఇప్పుడు రవితేజ రెమ్యున‌రేష‌న్ స‌మ‌స్య‌తో దామోద‌ర్‌ప్ర‌సాద్ కూడా సినిమా చేయ‌లేన‌నేశాడ‌ట‌. దాంతో ర‌వితేజ, దాన‌య్య‌ను క‌లిశాడ‌ట‌. దానయ్య కూడా సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్నాడ‌ని స‌మాచారం.

More News

విలన్ గా రాజశేఖర్...

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా 90దశకంలో వరుస విజయాలను అందుకున్న హీరో డా.రాజశేఖర్.

దిల్ రాజు చేతిలో...

స్టార్ ప్రొడ్యూసర్,డస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు రెండు పెద్ద చిత్రాల నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను చేజిక్కించుకున్నాడు.

సందీప్ తో అందాల రాక్షసి...

సందీప్ కిషన్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు.నిత్యామీనన్ తో కలిసి 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా,మరో సినిమాగా మలయాళ ‘నేరం’సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

తూచ్..అంటున్న సమంత...

హీరోయిన్ సమంత ఇప్పుడు తెలుగు,తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.

సుప్రీమ్ సినిమాలో అల్లు హీరో..

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్.ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.