ర‌వితేజ 'డిస్కోరాజా'

  • IndiaGlitz, [Wednesday,April 25 2018]

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం నేల టిక్కెట్టు సినిమాతో మే 24న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుద‌ల కాక ముందే శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్తి కాక ముందే.. తదుప‌రి సినిమాకు ర‌వితేజ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల ప్ర‌కారం ఈ సినిమాను కూడా రామ్ తాళ్లూరి నిర్మించ‌నున్నార‌ట‌.

టైగ‌ర్, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, ఒక్క‌క్ష‌ణం చిత్రాల ఫేమ్ విఐ ఆనంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు డిస్కోరాజా అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం. 

More News

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌..నో సీన్స్‌?

నాగ‌చైత‌న్య‌, స‌మంత.. ఆన్ ద‌ స్క్రీన్ మాత్ర‌మే కాదు.. ఆఫ్ ద‌ స్క్రీన్ కూడా మంచి జోడీ అనిపించుకున్నారు.

'లేడీ టైగర్' గా నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా మలయాళంలో మంచి విజయం సాధించిన "ఎలెక్ట్ర"

'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కి ముఖ్య అతిధిగా రామ్‌చ‌ర‌ణ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'.

రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్స్ బ్యాన‌ర్‌లోరూపొందుతోన్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్.

స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం.2కు క్యాస్టింగ్ కాల్..

మ‌ళ్లీరావా లాంటి ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ ఈ మ‌ధ్యే ప్రొడ‌క్ష‌న్ నెం.2ను అనౌన్స్ చేసింది.