నందుతో రష్మీ....

  • IndiaGlitz, [Wednesday,August 31 2016]

బుల్లితెర నుండి వెండితెర‌పైకి వ‌చ్చిన ర‌ష్మీ త‌న గ్లామ‌ర్‌తో మంచి అవ‌కాశాల‌నే అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు మ‌రో కొత్త చిత్రంలో న‌టించ‌నుంది. యువ న‌టుడు నందు హీరోగా ప్ర‌భాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. రొమాంటిక్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో అమ్మాయి వెంట‌ప‌డే అబ్బాయి పాత్ర త‌ర‌హాలో కాకుండా ఓ జంట మ‌ధ్య ఎలాంటి సంఘ‌ర్ష‌ణ వ‌చ్చింది. త‌ర్వాత వారిద్ద‌రూ ఎలా క‌లుసుకున్నార‌నే కాన్సెప్ట్‌తో సినిమా సాగుతుంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు గేమ్ షోస్‌లోనే ర‌ష్మీతో క‌లిసి ప‌నిచేశాను. ఇప్పుడు ఆన్‌స్క్రీన్ లో న‌టించ‌నుండ‌టంపై నందు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాడ‌ట‌.

More News

'జ్యో అచ్యుతానంద' సెన్సార్ పూర్తి

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మించిన చిత్రం `జ్యో అచ్యుతానంద`.

మురుగదాస్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎ.ఆర్.మురుగదాస్ చేస్తున్న సినిమా హైదరాబాద్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తారట.

భూమిని ఇష్టపడే విద్యార్ధి - మనుషులను ఇష్టపడే ఓ పెద్దాయన వీరిద్దరూ కలిస్తే జనతా గ్యారేజ్

మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో వరుసగా బ్లాక్ బష్టర్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్.

నందినీ రెడ్డితో విజయ్ దేవరకొండ

అలా మొదలైంది చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి రీసెంట్ గా కల్యాణ వైభోగమే చిత్రంతో కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

జనతా గ్యారేజ్ లో రిలీజ్ తర్వాత మరికొన్ని సీన్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జనతా గ్యారేజ్ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.